Home /Author Jaya Kumar
టాలీవుడ్ కి "ఉప్పెన" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ "కృతి శెట్టి". ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది.
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం (జూన్ 14, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇక మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,450 గా ఉంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయని తెలుస్తుంది. అలాగే జూన్ 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది స్టార్ హీరోయిన్.. మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ తన అందం, బాహీనయంతో వరుస ఛాన్స్ లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు
చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ గా నటించిన "కజాన్ ఖాన్" మృతి చెందారు. సోమవారం (జూన్ 12) రాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కజన్ ఖాన్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లని తెలుస్తోంది. కాగా ఆయన తెలుగులో చేసింది
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. పవన్ కళ్యాణ్ నేతృత్వం లోని జనసేన పార్టీలో చేరారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందిస్తున్నారు. ఈ బ్యానర్ లో మొదటగా నట భూషణ్ "శోభన్ బాబు" ‘డ్రైవర్ బాబు’ సినిమాని తెరకెక్కించి నిర్మాతగా
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. కాగా ఈసర్వ విశేషం ఏంటంటే వరల్డ్ కప్కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే హైదరాబాద్ వేదికగా భారత్కు ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేడు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు (జూన్ 13, మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేశారు. మే 24 నుంచి జూన్ 1వ