Home /Author Jaya Kumar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్రలో జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉండనుంది. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయం అందించే విధంగా ఈ అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. 8 గంటల లైఫ్ సపోర్టుతో వెంటిలేటర్, మానిటర్ తో పాటు ఆక్సిజన్,
విశాఖపట్నం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వివాహితను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడం తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత (32) నివాసముండేది. గ్రామ సమీపంలోని
ఏపీ లోని ఏలూరులో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. మంగళవారం రాత్రి ఓ మహిళ మీద ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ దాడిలో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెట్ను గత నెల 15 నుంచి 24 వరకు నిర్వహించారు. వీటిలో భాగంగా ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన సినిమా పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వివాదాల నడుమ విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య
యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.
ప్రస్తుతం దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నవరం
చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరు నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అలానే వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ మేరకు వారికి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. వారాహి యాత్ర ప్రకటించినప్పటి నుంచి వైకాపా నేతలకు