Home /Author Jaya Kumar
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార జరుగుతుందని తెలుస్తుంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.మధ్యప్రదేశ్లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.దీంతో పాటు రాజస్థాన్లోని భరత్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది.
నల్గొండ జిల్లా ప్లోరోసిస్ విముక్త పోరాట కమిటీ నాయకుడు అంశాల స్వామి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు. ఈ మేరకు అంశాల స్వామి మృతిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు.హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరు కానున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ "వాల్తేరు వీరయ్య".సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో.
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో
పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని వారు ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ బడ్జెట్ పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న యూనియన్ బడ్జెట్ రూపకల్పనలో అనేక ముఖ్యఅంశాలు దాగి ఉంటాయి. అందులో ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ బడ్జెట్ హల్వా.
మీ జగన్ మాదిరిగా తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటలేదు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.4వేల కిలో మీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.