Home /Author Jaya Kumar
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. సత్తెనపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్ కల్యాణ్ అందించారు. అనంతరం తనదైన శైలిలో తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వీకెండ్ పొలిటీషియన్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ కొందరు మోసగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. ఫైనాన్స్ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి ఘరానా
హైదరాబాద్లో కల్తీ మద్యం వార్త కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జీవనాడి లాంటిది. అలాంటి భాగ్యనగరం లోనే కల్తీ మద్యం ఉందన్న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం 'ది రియల్ యోగి'. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ
Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కి ఎండ్ కార్డ్ పడనుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి వచ్చేసిం
Besharam Song Issue : సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ” పఠాన్ “. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా… జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ” బేషరం […]
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయాన్ని, ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. ముందుగా పార్టీ ఆఫీస్ లోని చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను దగ్గరుండి పర్యవేక్షించిన ఎన్ఎస్జీ బృందం పార్టీ కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్, పరుచూరి కృష్ణలకు పలు సూచనలు చేశారు. ప్రచార రథంపై […]
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలు అని తెలుస్తుంది.