Home / తెలంగాణ
Siddipet: వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. చాలా మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కొందరు హత్యలకు పాల్పడితే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ విచారణకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్ , కేసీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గవర్నర్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్స్ ప్రత్యేకంగా మీకోసం..
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
Delhi Liquor Scam: దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్లోని మూడో ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
SIT Notice: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయా నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.