_1774014189294.jpg&w=1920&q=80)
March 20, 2026
నిజామాబాద్ జిల్లా ఆలూరు, మెంరాల కేంద్రాల్లో పదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వాట్సాప్లో లీక్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది.
Read More_1774014189294.jpg&w=1920&q=80)
March 20, 2026
నిజామాబాద్ జిల్లా ఆలూరు, మెంరాల కేంద్రాల్లో పదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వాట్సాప్లో లీక్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది.
Read MoreMarch 20, 2026
cm revanth reddy: టెన్త్ ఎగ్జామ్స్పై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వానిది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అన్నారు.
Read More_1774002954193.avif&w=1920&q=80)
March 20, 2026
తెలంగాణలో ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులకు మరియు ప్రజలకు వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఇక్కడ.
Read MoreMarch 20, 2026
brs walkout from the assembly: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడింది. బడ్జెట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రతులను చింపేశారు.
Read MoreMarch 20, 2026
telangana assembly: తెలంగాణ శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉత్కంఠభరితమైన పరిణామాలు ముగిశాయి. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించిన అనంతరం, స్పీకర్ సభను సోమవారానికి (మార్చి 23) వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం సుమారు రెండు గంటల పాటు సాగింది. రూ. 3,24,234 కోట్ల భారీ వ్యయంతో కూడిన ఈ బడ్జెట్ను ప్రభుత్వం "ప్రజా బడ్జెట్"గా అభివర్ణించింది.
Read MoreMarch 20, 2026
godavari river: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాది సీతారామచంద్రస్వామి దర్శనార్థం కోసం ఐదుగురు యువకులు భద్రాచలానికి వచ్చారు.
Read MoreMarch 20, 2026
telangana budget: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణను నెం.1గా నిలబెట్టాలన్నదే లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Read MoreMarch 20, 2026
telangana govt employees on health cards: తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించినున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
Read MoreMarch 20, 2026
telangana budget 2026: తెలంగాణ సర్కారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం రూ. 3,24,234 కోట్ల అంచనా వ్యయంతో వార్షిక పద్దును సభకు సమర్పించారు.
Read MoreMarch 20, 2026
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 5 కొత్త సంక్షేమ పథకాల పూర్తి వివరాలు. ఇందిరమ్మ బీమా, విదేశీ ఉపాధి శిక్షణ మరియు విద్యార్థుల కోసం పౌష్టికాహార పథకాల గురించి ఇక్కడ చూడండి.
Read More
March 20, 2026
తెలంగాణ బడ్జెట్ 2026-27లో విద్యా రంగానికి ₹26,674 కోట్లు కేటాయింపు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మరియు ఐటీఐ విద్యార్థులకు నెలకు ₹2000 ఆర్థిక సాయం వంటి కీలక అప్డేట్స్.
Read MoreMarch 20, 2026
telangana budget: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Read More_1773989132395.jpg&w=1920&q=80)
March 20, 2026
earthquake: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. శుక్రవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో చేవేళ్ల పట్టణం, పరిసర గ్రామాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది (earthquake). ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు సాగినప్పటికీ, ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని పాత్రలు, ఇతర వస్తువులు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. చేవేళ్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది.
Read MoreMarch 20, 2026
hyderabad metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఇవాళ శుక్రవారం సాంకేతిక సమస్యతో చేదు అనుభవం ఎదురైంది. నిత్యం వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణించే బ్లూ లైన్ (blue line) మార్గంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
Read MoreMarch 20, 2026
తెలంగాణ బడ్జెట్ 2026-27ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ప్రవేశపెట్టనున్నారు. మహిళలకు ₹2,500 ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకానికి నిధులు కేటాయిస్తారా లేదా అన్న పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Read More_1773985103960.jpg&w=1920&q=80)
March 20, 2026
telangana cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్కు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రగతికి కొత్త దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆయన ప్రజా భవన్లోని నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అసెంబ్లీకి చేరుకున్నారు.
Read More_1773984243446.jpg&w=1920&q=80)
March 20, 2026
shamshabad airport: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (shamshabad airport) (rgia) అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. లండన్లో జరిగిన స్కైట్రాక్స్ (skytrax) వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్-2026లో మన విమానాశ్రయం ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం (shamshabad airport) కేవలం సౌకర్యాలకే కాకుండా, అక్కడ పనిచేసే సిబ్బంది అందించే అద్భుతమైన సేవలకు కూడా గుర్తింపు పొందింది. ముఖ్యంగా 'బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్' విభాగంలో వరుసగా ఐదవసారి అవార్డు అందుకోవడం విశేషం.
Read More_1773979913035.jpg&w=1920&q=80)
March 20, 2026
rain alert: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం.. రానున్న రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ కింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, నల్గొండ ప్రభావిత అవుతాయని తెలిపింది.
Read More
March 20, 2026
cm revanth reddy:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బిర్యానీతో పాటు తెలుగు సినిమా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన ఆయన, ఈ అవార్డులను అందించడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read More_1773913681256.jpg&w=1920&q=80)
March 19, 2026
cm revanth reddy: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి పాల్గొన్నారు. అనంతరం శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Read MoreMarch 19, 2026
telangana praja jagruti: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత (kavitha) తన కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆమె స్థాపించనున్న కొత్త పార్టీ పేరు ఖరారైంది.
Read MoreMarch 18, 2026
jagtial youtuber vaishnavi case: జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్య సంచలనం సృష్టించింది. వైష్ణవి హత్య కేసులో తాజా పరిణామాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
Read MoreMarch 18, 2026
jitender reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్రెడ్డి అందుబాటులో ఉన్న తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా కృషి చేయాలని సూచించారు.
Read MoreMarch 18, 2026
tgsrtc special increment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (tgsrtc) ఉద్యోగులకు యాజమాన్యం షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఫ్యామిలీ ప్లానింగ్ స్పెషల్ ఇంక్రిమెంట్ను రద్దు చేస్తూ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ బోర్డు తీసుకున్న తీర్మానం మేరకు ఈ మార్పులు చేసినట్లు సంస్థ వెల్లడించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (family planning operation) చేయించుకున్న ఉద్యోగులకు లేదా వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే ప్రత్యేక ఇంక్రిమెంట్ను తక్షణమే నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.
Read MoreMarch 18, 2026
cm revanth reddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఈ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు.
Read MoreMarch 21, 2026
March 20, 2026