Home / తెలంగాణ
CM Revanth Reddy Distributed Ration Cards: బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం పంపిణీ చేసి, గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.34.20 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో […]
Brahmi Script: చారిత్రక సంపద, వారసత్వ పుట్టినిల్లు తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా.. కాకతీయ, బౌద్ధమత చారిత్రక శిల్పకళా సంపదకు నిలయంగా నల్గొండ జిల్లా ఉంది. ఈ ప్రాంతంలో బౌద్ధమత ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బ్రహ్మలిపికి సంబంధించిన శాసనం వెలుగు చూసింది. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉపయోగించిన ఒక రకమైన లిపిలో చెక్కబడిన శాసనాలు.. ఈ లిపిని బ్రహ్మ లిపి అని కూడా అంటారు. ఇది చాలా పురాతనమైన లిపి. దేశంలోని అనేక ప్రాంతాలలో శాసనాలు, […]
Revanth Reddy: రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్సిటీలో ‘శ్రీమద్భాగవతం-పార్ట్1’ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీనిని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామోజీ ఫిల్మ్సిటీలో శ్రీమద్భాగవతం చిత్రీకరణ తెలంగాణకు గర్వకారణమన్నారు. ఫిల్మ్సిటీని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. తాను యూనివర్సల్ స్టూడియో చూడలేదని స్పష్టం చేశారు. ఫిల్మ్సిటీ దేశంలోనే యూనిక్ స్టూడియో అన్నారు. ఇది తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్నానని […]
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజుల్లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామన్నారు. కృష్ణా బేసిన్లో పంటలకు ఇబ్బంది లేకుండా నీరు […]
Hyderabad Kalthi Kallu: హైదరాబాద్ జీడిమెట్లలో కల్తీ కల్లు కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా భోపాల్కు చెందిన దంపతులు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గాజుల రామారంలో నివసిస్తున్న వాళ్లు కూతురు రేఖ దగ్గరకు వచ్చిన లచ్చిరాం దంపతులు రామ్రెడ్డి నగర్లోని కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే భార్యభర్తలు అస్వస్థతకు గురికావడతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే హైదర్నగర్, నడిగడ్డతండా, కూకట్పల్లి, […]
Rangam Swarnalatha Bhavishyavani 2025: సికింద్రాబాద్లో రెండు రోజులుగా లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. తనకు సరిగా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారని అన్నారు. తనకు పూజలు సరిగా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు. తనకు రక్తం బలి కావాలి అని అన్నారు. తనను కొలిచే భక్తులందరినీ చల్లగా […]
CM Revanth Good News To New Ration Cards Distribution: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం 5,61,343 కొత్త రేషన్ కార్డులకు 27, 83,346 మంది కొత్త సభ్యులను నమోదు చేసింది. […]
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ఘాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30, 40 కిలొమీటర్ల వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, […]
MLC Kavitha Complained to DGP on Teenmar Mallanna: తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. మల్లన్న మాట్లాడిన మాటలకు మా వాళ్ళకు కోపం వచ్చి నిరసన తెలపడానికి వెళ్లారని, ఇంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా? అని కవిత మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే కుదరదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై […]
Bonalu Festival 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు రంగం, పోతురాజుల గావు, అంబారీ ఊరేగింపు జరగనుంది. బోనాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు వేకువజాము నుంచి మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో ఆందోళ్ మైసమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం తరపున […]