Home/తెలంగాణ
తెలంగాణ
CM Revanth Reddy: 10న ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి..  ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప‌నుల‌పై తుది నిర్ణ‌యం
CM Revanth Reddy: 10న ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప‌నుల‌పై తుది నిర్ణ‌యం

December 5, 2025

cm revanth reddy reviews ou development works at his residence on friday: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో సీఎం శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

HYDERABAD:హైదరాబాద్‌కు వచ్చే విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు..  విమానాన్ని ల్యాండ్ చేసిన అధికారులు
HYDERABAD:హైదరాబాద్‌కు వచ్చే విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. విమానాన్ని ల్యాండ్ చేసిన అధికారులు

December 5, 2025

hyderabad:దేశంలోని విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గురువారం ఇండిగో విమానానికి బాంబు బెదరింపు రాగా ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం అయిన ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Minister Ponguleti Srinivas Reddy: కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌.. మంత్రి పొంగులేటి కౌంట‌ర్!
Minister Ponguleti Srinivas Reddy: కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌.. మంత్రి పొంగులేటి కౌంట‌ర్!

December 5, 2025

minister ponguleti srinivas reddy counters to ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ కార్యాలయంలో జరిగిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హిల్ట్ పాల‌సీపై బీఆర్‌ఎస్ విమ‌ర్శ‌ల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తిప్పికొట్టారు

Telangana: ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగులు.. రూ. కోట్లల్లో ప్రజాధనం లూటీ
Telangana: ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగులు.. రూ. కోట్లల్లో ప్రజాధనం లూటీ

December 5, 2025

fake employees in government departments: తాజాగా తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోనూ నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయంలో మొదలైన ఈ వ్యవహారం ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆధార్ లింకింగ్, పలు డిజిటల్ ధృవీకరణల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.

Danam Nagender: సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు
Danam Nagender: సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు

December 5, 2025

mla danam nagender sensational comments about mla resigns: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే తాను తప్పకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

land survey Ad srinivasulu: ఆదాయానికి మించి ఆస్తులు.. ఏసీబీ వలలో మరో రూ. 100 కోట్ల అవినీతి తిమింగలం
land survey Ad srinivasulu: ఆదాయానికి మించి ఆస్తులు.. ఏసీబీ వలలో మరో రూ. 100 కోట్ల అవినీతి తిమింగలం

December 5, 2025

land survey ad srinivasulu: రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు ఏసీబీ వలలో చిక్కాడు. అక్రమంగా రూ. 100 కోట్లుకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.

Hyderabad:ఆన్‌లైన్ వివాహ మోసం.. రూ.3.38 లక్షలు కోల్పోయిన మహిళ
Hyderabad:ఆన్‌లైన్ వివాహ మోసం.. రూ.3.38 లక్షలు కోల్పోయిన మహిళ

December 4, 2025

hyderabad: సైబర్ నేరగాళ్లు దేశంలో రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ వివాహ ప్రతిపాదన స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహిళ మోసపోయింది. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీకి చెందిన 47 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ వివాహ మోసంలో రూ.3.38 లక్షలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

Minister Jupally Krishna Rao:ఆదిలాబాద్ ‌జిల్లా టూరిజం హబ్‌గా మారుస్తాం:  మంత్రి జూపల్లి
Minister Jupally Krishna Rao:ఆదిలాబాద్ ‌జిల్లా టూరిజం హబ్‌గా మారుస్తాం: మంత్రి జూపల్లి

December 4, 2025

minister jupally krishna rao: రానున్న రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాను టూరిజం హబ్‌గా మారుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులకు కలిసి నిర్వహించిన ఈ విజయోత్సవ మంత్రి పాల్గొన్నారు.

CM Revanth Reddy: ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: సీఎం రేవంత్
CM Revanth Reddy: ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: సీఎం రేవంత్

December 4, 2025

cm revanth reddys key announcement in adilabad: ఎర్రబస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్‌లో ఎయిర్‌ బస్‌ను దించి, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

KTR: హిల్డ్‌ భూముల వ్యవహరంపై కేటీఆర్‌ సంచలన వాఖ్యాలు..!
KTR: హిల్డ్‌ భూముల వ్యవహరంపై కేటీఆర్‌ సంచలన వాఖ్యాలు..!

December 4, 2025

ktr: హిల్డ్‌ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను.. ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పర్యటించింది.

KTR: ఆషాఢ సేల్ లాంటి ఆఫర్‌ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు:  కేటీఆర్
KTR: ఆషాఢ సేల్ లాంటి ఆఫర్‌ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు: కేటీఆర్

December 4, 2025

ktr comments on cm revanth reddy: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై పార్టీ నిజనిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి.

TG:ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సిబ్బంది అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
TG:ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సిబ్బంది అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

December 4, 2025

tg:ఇటీవల కాలంలో విమానాలకు వరస బాంబు బెదరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ సౌదీలోని మాదీనా నుంచి హైదరాబాదుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు.

ACB raids: ఏసీబీ దూకుడు.. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అధికారిపై ఇంట్లో సోదాలు
ACB raids: ఏసీబీ దూకుడు.. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అధికారిపై ఇంట్లో సోదాలు

December 4, 2025

acb raids: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్ట్స్ ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు.ఆదాయానికి మించి ఆస్తున్న ఉన్నాయన్న కేసు నమోదు కావడంతో.. ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ భారీ ఎన్‌కౌంటర్.. 20 మందికి చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ భారీ ఎన్‌కౌంటర్.. 20 మందికి చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య

December 4, 2025

encounter in chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ దంతేవాడ సమీపంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

Indigo Airlines: భారీగా ఇండిగో విమానాలు రద్దు.. ఎయిర్‌పోర్టులో  ప్రయాణికుల పడిగాపులు
Indigo Airlines: భారీగా ఇండిగో విమానాలు రద్దు.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు

December 4, 2025

indigo airlines: దేశవ్యాప్తంగా కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇవాళ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Raghava Constructions Company: భూకబ్జా ఆరోపణలు.. పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదు
Raghava Constructions Company: భూకబ్జా ఆరోపణలు.. పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదు

December 4, 2025

raghava constructions company: భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవకు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Loan Fraud:నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు.. నిందితులకు జైలు శిక్ష
Loan Fraud:నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు.. నిందితులకు జైలు శిక్ష

December 3, 2025

loan fraud:నాంపల్లి కోర్టు హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా అధికారులు గుర్తించారు.

CM Revanth Reddy: త్వరలో మరో 40వేల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: త్వరలో మరో 40వేల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి

December 3, 2025

cm revanth reddy speech in husnabaad sabha: రాష్ట్రంలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

Delhi News: గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రధాని మోదీ, రాహుల్‌‌ను ఆహ్వానించిన సీఎం
Delhi News: గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రధాని మోదీ, రాహుల్‌‌ను ఆహ్వానించిన సీఎం

December 3, 2025

cm revanth reddy meets pm modi: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం నుంచి సీఎం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ చైర్‌ పర్సన్ సోనియా గాంధీ‌తో సమావేశమయ్యారు.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో మూగబాలుడిపై కుక్కల దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్‌లో మూగబాలుడిపై కుక్కల దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

December 3, 2025

cm revanth reddy responded street dogs incident in hyderabad: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు.

Formule E-Race: ఫార్ములా ఈ-రేసు కేసు.. అరవింద్ కుమార్‌పై చర్యలకు DoPTకి సీఎస్ లేఖ
Formule E-Race: ఫార్ములా ఈ-రేసు కేసు.. అరవింద్ కుమార్‌పై చర్యలకు DoPTకి సీఎస్ లేఖ

December 3, 2025

ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ias అధికారి అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ సీఎస్‌ కె.రామకృష్ణ రావు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ (dopt)కి లేఖ రాశారు.

iBOMMA Ravi: ఐబొమ్మ రవికి బంపర్ ఆఫర్.. ‘నాకొద్దు’ కరీబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో..!
iBOMMA Ravi: ఐబొమ్మ రవికి బంపర్ ఆఫర్.. ‘నాకొద్దు’ కరీబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో..!

December 3, 2025

ibomma ravi: ఐబొమ్మ రవి స్కిల్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. దీంతో అతనికి పోలీసు ఉన్నతాధికారులు సైటర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? అంటూ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫ‌ర్‌ తిరస్కరించినట్లు సమాచారం.

Khammam: మరో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం జిల్లాలో ముగ్గురి మృతి
Khammam: మరో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం జిల్లాలో ముగ్గురి మృతి

December 3, 2025

khammam road accident: ఖమ్మం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Telangana Global rising summit: రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సుకు సీఎంలకు ఆహ్వానం
Telangana Global rising summit: రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సుకు సీఎంలకు ఆహ్వానం

December 2, 2025

telangana global rising summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సుకు ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

TG: కరీంనగర్ జిల్లాలో దారుణం.. బీమా డబ్బుల కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
TG: కరీంనగర్ జిల్లాలో దారుణం.. బీమా డబ్బుల కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

December 2, 2025

tg:తెలంగాణలో ఇటీవల కాలంలో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నను తమ్మడు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి.. సొంత అన్నను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి చంపి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు.

Page 1 of 186(4635 total items)