Home / తెలంగాణ
Telangana Retired Employees: తెలంగాణలోని విశ్రాంత ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇందిర పార్క్లో నేడు మహా ధర్నాకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ, ఉపాధ్యాయుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన నిరసనకు పూర్తి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవడం లేదని ఆరోపిస్తూ ధర్నా జరగనుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షలకుపైగా పెన్షనర్లు ఉన్నారని, కాంగ్రెస్ అధికారం […]
Weather Update: తెలంగాణ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్డులన్నీ నదులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. ఈ నెలలోనే మూడుమార్లు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తాజాగా మరోసారి రెయిల్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ […]
Nagarjuna Sagar: కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల వరద కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. దీంతో అధికారులు 8 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 65,842 క్యూసెక్కులు ఉంది. అవుట్ ఫ్లో 1.09లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పెరిగింది. ఇన్ఫ్లో 1,94,188 క్యూసెక్కులు.. అవుట్ […]
Union Minister Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్లో ‘భారతీయ జనౌషధ పరియోజన’ పథకం ద్వారా ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో లోర్వెన్ ఫార్మా అండ్ సర్జికల్స్ సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ విషయంలో గత బీఆర్ఎస్ […]
CM Revanth Reddy: హైదరాబాద్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్పేట్ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అమీర్పేట్లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు. ముంపు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలతో ముఖ్యమంత్రి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్, అధికారులను వెంటబెట్టుకొని […]
MP Asaduddin Owaisi calls Boycott India-Pak Match: ఆసియా కప్లో భాగంగా ఇండియా, పాక్ మధ్య జరగునున్న క్రికెట్ మ్యాచ్పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవని, పాకిస్థాన్తో ఇండియా క్రికెట్ ఎలా ఆడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ్యాచ్కు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చిందని నిలదీశారు. ఎంపీ జాతీయ మీడియా పోడ్ కాస్ట్లో మాట్లాడారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యలు చేశారు. […]
Konda Murali: కాంగ్రెస్ నేత కొండా మురళి పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి హాజరై వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్లోని నేతలను ఉద్దేశించి కొండా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను గతంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్కు పిలిచి వివరణ అడిగింది. దీనిపై లిఖిత పూర్వక వివరణ కోసం మళ్లీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన కమిటీ ఎదుట ఆదివారం మరోసారి […]
Guvvala Balaraju joins BJP in Hyderabad: అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. గువ్వల బాలరాజుకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. కాగా, ఇటీవల బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల ఆ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమకారులకు సముచిత స్థానం లేదని, విపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ […]
Telangana Government Allots 4 Acres of Land to SHGs for Solar Power Plants: తెలంగాణ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్త’ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ […]
KIMS Hospital Secunderabad: అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడికి అక్క అండగా నిలిచింది. అపోహలను పక్కన పెట్టి తన మూల కణాలను దానం చేసి అతని ప్రాణాలు కాపాడింది. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ రోజుల్లో మానవ సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో బంధం అంటే ఇలా ఉండాలని రుజువు చేసింది అక్క. నేడు రాఖీ పండుగ సందర్భంగా సోదరిడికి రాఖీ కట్టి.. ‘నీకు నేనున్నా తమ్ముడూ’ అంటూ భరోసానిచ్చింది. ఈ సందర్భం […]