Home / Telangana
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత చేసే బీసీ ధర్నా జోక్ అని అన్నారు. కాగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతాం అని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం చేస్తా అని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ […]
Telangana government Sensational Decisions on Wildlife: తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతలపై రాష్ట్ర వణ్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశం ప్రారంభ మైంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కోండా సురేఖ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తెలంగాణ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డు 9వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా అటవీ, జీవవైవిధ్య నిర్వహణను […]
KCR Meeting in Erravali Farmhouse: ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ టార్గెట్గా కమిషన్ విచారణ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం […]
Telangana Congress leaders Leave for Delhi by Train: తెలంగాణలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కాంగ్రెస్ బీసీ నేతలతో ప్రత్యేక రైలు ఢిల్లీ బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో కార్యకర్తలతో కలిసి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు ప్రయాణం చేస్తున్నారు. ఈ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలకు […]
MLC Kavitha 72 Hours Hunger Strike: తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నేటి నుంచి 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఈ దీక్షకు చేపడుతున్నారు. ఈ దీక్ష తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతుండగా.. ఇప్పటివరకు ఈ దీక్షకు అనుమతి లభించలేదు. ఇప్పటికే పోలీసులను అడగగా.. అనుమతి నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తెలంగాణ జాగృతి […]
Weather Update: గత వారం రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు, చెరువులు నిండు కుండల్లా తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని కారణంగా రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హచ్చరికలు […]
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయిన వారి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది. ఆర్థికశాఖ అధికారుల లోపాలపై కమిషన్ దృష్టి సారించింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో తెలిపింది. ఆర్థికశాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదని చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నాలజీ వ్యవహారంలో […]
BRS leaders Meet With KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మరోసారి ఎర్రవెల్లి ఫామ్హౌస్లో అధినేత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా నాయకులతో మంతనాలు జరిపారు. భేటీలో హరీశ్రావు, కేటీఆర్, సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు […]
NIMS Hospital Panjagutta: హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 9. పోస్టుల సంఖ్య: 41 పోస్టులు: మెడికల్ జనటిక్స్ 1, న్యూరోసర్జరీ 1, న్యూక్లియర్ మెడిసిన్ 3, బీఎంఈ 1, వెస్కులర్ సర్జరీ 1, ఈఎండీ 1, పాథాలజీ […]
ECI: బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ భేటీకి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందానికి ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వనీ కుమార్ మోహల్ లేఖ పంపారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సమాచారం అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని […]