Home / Telangana
Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబద్ధపు ప్రచారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను […]
Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.. గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి […]
High Tension at Hyderabad Central University: హైదరాబాద్లోని హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నినాదాలతో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనకు ఏబీవీపీతో సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హెచ్సీయూ వైపు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు […]
Revanth Reddy : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించిట్లు తెలుస్తోంది. ఆ 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ప్రభుత్వం నిన్న […]
High Court : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హెచ్సీయూ, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. దీంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ 400 ఎకరాల భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇప్పటికే 400 ఎకరాల భూమలు తమవంటే తమవి అంటూ ప్రభుత్వం, […]
HCU Land Issue : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సీయూకు వెళ్తామని బీజేపీ నేతల బృందం తెలిపింది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. యూనివర్సిటీకి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సర్కారు భూముల అమ్మకానికి తెరలేపుతూ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కార్యక్రమానికి తెరలేపిందంటూ బీజేపీ […]
SRH-HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసిన హెచ్సీఏపై సీరియస్ అయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం వివరాలు సేకరించారు. దీనిపై విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నామని సన్ రైజర్స్ జనరల్ […]
Uttham Kumar Reddy : కాంగ్రెస్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైస్ను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్తో జరిగిన ఒప్పందం మేరకు 8 లక్షల టన్నుల రైస్ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ తొలివిడతగా 12,500 టన్నుల రైస్ను ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి షిప్పింగ్ చేస్తోంది. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు నేడు కాకినాడ వెళ్లిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. […]
ORR : హైదరాబాద్ ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థ రెండేండ్ల కింద 30 ఏళ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల మేరకు ప్రతి ఏటా 5 శాతం వరకు టోల్ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను […]
IMD : మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పలు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపటి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుందని తెలిపింది. 4వ తేదీన వాన ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో […]