Home / Telangana
Manda Krishna Madiga on Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని కోరారు. పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. దివ్యాంగులకు పింఛను ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దివ్యాంగులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, అందుకే ప్రభుత్వంపై పోరాటానికి తాము సిద్ధమైనట్లు చెప్పారు. ఇందులో భాగంగా అన్ని రాజకీయ […]
KTR Criticized CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 18 నెలలుగా తెలంగాణ రైతన్నలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రంకెలేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. రేవంత్కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని ఎద్దేవా చేశారు. రేవంత్ సవాల్ను స్వీకరిస్తే చర్చకు రాలేదు.. రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తే చర్చకు […]
KTR Press Meet at Telangana Bhavan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మాట్లాడారు. రైతు సంక్షేమంపై రేవంత్ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. సీఎం రేవంత్ తో చర్చించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కోసం కుర్చీ వేశామన్నారు. సీఎం రాకపోతే మంత్రులైనా రావాలని కేటీఆర్ అన్నారు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వచ్చినా మేం చర్చించడానికి సిద్ధంగా ఉంటామన్నారు. కాగా, సీఎం రేవంత్ ప్రస్తుతం […]
Telangana Govt. Extends SHG Schemes: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్హెచ్జీ సభ్యుల ప్రమాద బీమాను పొడించింది. ఈ మేరకు 2029 వరకు పొడిగించింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడగిస్తూ జీఓ జారీ చేసింది. ఇందులో భాగంగానే స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ […]
TPCC appointed district In-charges: రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జ్ లను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు ఇచ్చారు. పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ వారికి సూచించారు. ఈ మేరకు 10 మంది ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ లతో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో జిల్లాల ఇంఛార్జ్ ల విధివిధానాలను మీనాక్షి నటరాజన్ వివరించారు. […]
How to Apply Duplicate Driving License: డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాహనాలు నడపడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా, లేదా ఎవరైనా దొంగిలించినా, పాడైపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం. దీనికి సంబంధించిన ప్రక్రియ, అవసరమైన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు అవసరం..? డ్రైవింగ్ లైసెన్స్ పోయిన లేదా మీ లైసెన్స్ దొంగిలించిన, లైసెన్స్ పాడైపోయి, […]
CM Revanth @Vanamahotsavam: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్శిటీలోని బొటానికల్ గార్డెన్ లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్కను నాటారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో […]
Heavy Rains in Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపాల్లి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా […]
CM Revanth 2 Days Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. కేంద్రం పెద్దలతోపాటు, కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులపై కేంద్రం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్ కు వివరించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ తో పాటు రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై […]
Deputy CM Bhatti Vikramarka: పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్తోనే సాధ్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో మధిరలో పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదల బాధలను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో మొదటి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో 1.20కోట్ల కుటుంబాలు ఉన్నాయని, 93లక్షల కుటుంబాలకు […]