Home / national
Karnataka CM Siddaramaiah : బెంగళూరులోని ఎస్బీఐలో కన్నడ భాషపై వివాదం జరుగగా, దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంకు మేనేజర్ కస్టమర్లతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని సూచించారు. కస్టమర్లను గౌరవించి, స్థానిక భాషలో మాట్లాడాలని కోరారు. సూర్యనగరలో కన్నడ భాష మాట్లాడటానికి నిరాకరించిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఎస్బీఐ మేనేజర్ను బదిలీ చేసిందని, ఇంతటితో ఈ […]
National Herald Case : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, లోక్సభలో పతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియా, రాహుల్ రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపించింది. గతంలో పలుమార్లు విచారణ.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు […]
2 Arrested For Hacking Websites in Gujarat: గుజరాత్లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ సహా అన్సారీని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిద్దరూ పలు భారతదేశానికి సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా వెబ్సైట్ల హ్యాక్ చేశారు. కాగా, హ్యాక్ చేసిన నిందితులు వెబ్సైట్లలో భారత వ్యతిరేక సందేశాలు పోస్టింగ్ చేశారు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ను సైతం ఈ హ్యాకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు […]
IPL 2025 Final Match Venue: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఫైల్ చేసింది. ముల్లాన్పుర్, అహ్మదాబాద్లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 29న జరిగే క్వాలిఫయర్-1, ఈ నెల 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లకు ముల్లాన్పుర్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్-2 జూన్ 1న, ఫైనల్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్లో జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ […]
Corona is booming in Singapore, Thailand and Bangkok: కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. ఆసియా దేశాల్లో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ప్రధానంగా సింగపూర్, థాయ్లాండ్, బ్యాంకాక్ దేశాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందలు, వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మిగతా దేశాలకు కూడా కోవిడ్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. ఐదేళ్ల కింది.. ఐదేళ్ల కింద వచ్చిన మహమ్మారి […]
Assam CM Himanta Biswa Sarma on Pakistan- Balochistan: పాకిస్థాన్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్థాన్ ప్రావిన్స్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇంకా ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ నేపథ్యంలోనే బలోచిస్థాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం హిమంత తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. […]
Jyoti Malhotra Case Update: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో జ్యోతి పాక్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించిందని, రహస్యంగా ఉంచేందుకు ఎన్క్రిప్టెడ్ డివైజ్లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ, అసలు విషయం హర్యానా పోలీసులు బయటపెట్టారు. ఎన్క్రిప్టెడ్ డివైజ్లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ […]
Woman cheated 25 people in the name of Marriage: ఓ మహిళ వివాహాల పేరుతో 25మందిని మోసం చేసి పోలీసుకు చిక్కింది. అత్తగారి ఇంట్లో అమాయకురాలిగా నటించింది. ఈ క్రమంలోనే అత్తగారి ఆస్తులు, నగదుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకొనేది. అందరి మెప్పు పొందిన తర్వాత తన గ్యాంగ్ సాయంతో నగదు, డబ్బుతో పరారు అయ్యేది. ఇప్పటి వరకు అనేకమంది జీవితాలతో ఆటలాడిన కిలాడీని రాజస్థాన్లోని మాధోపుర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అమాయకులను మోసం […]
Covid-19 Cases Increasing in India: భారత్లో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాలకు పరిమితమైన ఈ కేసులు.. భారత్లో పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. తొలుత సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో వైద్యులు పరీక్షించగా.. ఎల్ఎఫ్ 7, ఎన్బీ.1.8 వేరియంట్లు కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే, ఈ వేరియంట్లు జేఎన్.1 నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ జేఎన్.1 అనేది […]
UPSC Indian Forest Service exam 2024 result Out Now: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కనిక అనభ్కు మొదటి ర్యాంకు, ఖండేల్వాల్ ఆనంద్ సెకండ్ ర్యాంకు, అనుభవ్ సింగ్ మూడో ర్యాంకు, జైన్ సిద్ధార్థ్ పరస్మల్ నాలుగో ర్యాంకు, మంజునాథ్ శివప్ప నిడోని ఐదో ర్యాంకు వచ్చింది. అయితే ఈ ఐఎఫ్ఎస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్రెడ్డికి 11వ ర్యాంకు రాగా, యొడుగూరి ఐశ్వర్యారెడ్డికి […]