Home / national
National Herald Case : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ ప్రకటించింది. ఢిల్లీ, ముంబయి, లక్నోల్లోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని, వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ప్రకటనలో […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో లక్సో జట్టు జోరు కొసాగిస్తోంది. వరుస విజయాలతో పట్టికలో టాపర్గా ఉన్న గుజరాత్కు బిగ్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగిన గుజరాత్ను 180 పరుగులకే కట్టడి లక్నో కట్టడి చేసింది. తర్వాత ఛేదనలో దుమ్మురేపింది. నికోలస్ పూరన్ (61), ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ (58) అర్ధసెంచరీలతో చెలరేగి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా […]
IPL 2025 : ఐపీఎల్ 118వ సీజన్లో పాయింట్ల పట్టిలో అట్టుడుగున ఉంది. తాజాగా హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుతో ఉంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చావోరేవో పోరులో కెప్టెన్ కమిన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాడు. కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. […]
IPL 2025 : లక్నో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో సొంత మైదానంలో గుజరాత్ జట్టు ఓపెనర్లు దంచేశారు. లక్నో బౌలర్లను ఉతికారేస్తూ శుభ్మన్ గిల్ (53) అర్ధ శతకం సాధించాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (51) సైతం దిగ్వేశ్ రథీ బౌలింగ్లో బౌండరీతో 50 పరుగులు చేశాడు. ఐపీఎల్లో లెఫ్ట్ హ్యాండర్కు ఇది 10వ ఫిప్టీ కావడం విశేషం. […]
Lucknow Super Giants Vs Gujarat Titans in IPL 26th Match: 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో భాగంగా లక్నో, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి మైదానంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన లక్నో మొదటి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ : […]
Protest against Waqf Act in Bengal: ఇటీవల లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభిచింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుననాయి. తాజాగా చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో మళ్లీ నిరసనలు చేలరేగాయి. శనివారం మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనకారులను ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో హింసాత్మక పరిస్థితి నెలకొంది. 110 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు […]
10 Bills passed in Tamil Nadu Assembly without Governor and President Approval: పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వగా, తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సర్కారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గవర్నర్ వద్దకు బిల్లలు.. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఎలాంటి సమాధానం […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా చైన్నై కెప్టెన్ రుతురాజ్ టోర్నీకి దూరం అయ్యాడు. దీంతో జట్టుకు ఎంఎస్ ధోని సారధిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్కతా 6వ స్థానంలో ఉంది. వరుసగా నాలుగు పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ […]
Tamil Nadu Minister : తమిళనాడు అటవీశాఖ మంత్రి కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గాయని చిన్మయి, నటి ఖుష్బూతోపాటు పలువురు ప్రముఖులు మంత్రి తీరును ఖండించారు. సొంత పార్టీ నుంచి విమర్శలు రావడంతో డీఎంకే పార్టీ చర్యలు చేపట్టింది. వీడియో నెట్టింటా వైరల్.. ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య […]
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా ముందుకుసాగుతోందని చెప్పారు. ఎన్డీయే కూటమి నేతలంగా ప్రతిఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు […]