Home / national
Virat Kohli Retirement from Test Matches: ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో అతడి బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన నాక్స్ను తలచుకొని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ శర్మ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే ఇండియా అభిమానులకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. హిట్మ్యాన్ రోహిత్ […]
Key meeting Chaired by Prime Minister Modi with 3 Chief: భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతస్థాయి సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ […]
Pakistan attacks with 400 drones : ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యం చేసుకొని పాక్ గురువారం రాత్రి డ్రోన్ దాడులకు తెలబడింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటోందని వెల్లడించింది. నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు.. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, […]
Jaishankar holds talks with UK Foreign Secretary : ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యూకే ఫారెన్ వినిస్టర్ డేవిడ్ ల్యామితో చర్చలు జరిపారు. సమావేశంలో ఇండియా తరఫున ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో నిధులు ఇవ్వడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ టెర్రరిజాన్ని వదులుకోవడానికి కూడా అంత సానుకూలంగా లేదని ఇండియా చెబుతోంది. బ్రిటన్ పార్లమెంట్లో […]
Robert Prevost as the 14th Pope : ఏప్రిల్ 21న క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడున్న ఆయన 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా, పోప్ మరణం అనంతరం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ కొత్త పోప్గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో-14గా నామకరణం చేశారు. కొత్త పోప్ను ఎన్నుకునేందుకు రహస్యంగా సిస్టిన్ చాపెల్లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్ను నియమించారు. […]
Pakistan’s ‘X’ account is fake : ఇండియా ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ పాకిస్థాన్పై పడింది. ఉగ్రస్థావరాలపై దాడిని సహించలేకపోయిన పాక్ భారత్ ఆర్మీ, సాధారణ పౌరులపై దాడికి పాల్పడింది. దీంతో పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత దిగజారిపోయింది. ఆర్థిక పరిస్థితిపై బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. […]
IPL 2025 : ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం కాకముందే నిలిపోయింది. జమ్మూకశ్మీర్, పఠాన్కోఠ్లో పాక్ డ్రోన్, వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్ను కొనసాగించలేమన్న బీసీసీఐ రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం […]
Passenger attacked by staff on Hemakunt Express train : ట్రైన్, రైల్వే స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాలను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. కానీ, కొందరు రైల్వే శాఖకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల అదును చూసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో ఓ రైల్లో వాటర్ బాటిల్ను ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ డబ్బులకు విక్రయించాడు. దీంతో సదరు ప్రయాణికుడు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్యాటరింగ్ సిబ్బంది అతడిపై దాడి చేశారు. […]
Gas cylinder explodes in Rajasthan : బంగారం దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని మదాన్ మార్కెట్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలుడు ధాటికి దుకాణం ఉన్న భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. బంగారం దుకాణంలోని గ్యాస్ స్టవ్పై పాత బంగారం, వెండిని కరిగించేందుకు వ్యాపారి మరగబెడుతున్నాడు. ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయిందని […]
Indo-Pak tensions : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాడులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు.. భారత్, పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో […]