Home / national
Waqf Act cannot be suspended- Central Govt. said to Supreme Court: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా, పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతోపాటు కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలు వినిపించారు. సీజేఐ బీఆర్ […]
DK Shivakumar visits Home Minister G. Parameshwara’s house: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిగిన సంగతి విధితమే. పరిణామాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు, మంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై డీకే మాట్లాడారు. నటి రన్యారావుకి మంత్రి పెళ్లి కానుక ఇచ్చారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. […]
Bomb threat to Punjab and Haryana High Court: పంజాబ్, హర్యానా హైకోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కోర్టు రూమ్లను ఖాళీ చేయించారు. చడీగఢ్ పోలీసులతోపాటు రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది హైకోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువును పరిశీలిస్తున్నారు. కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత.. లాయర్లు కోర్టు ఆవరణను విడిచి వెళ్లాలని బార్ […]
Union Minister of External Affairs Jaishankar Comments on US over India Pakistan Conflict: భారత్-పాక్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అగ్రరాజ్యం అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. కాల్పుల విరమణపై ఇరుదేశాలు నేరుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. ఇరుదేశాల ప్రతినిధులు హాట్లైన్ ద్వారా చర్చించినట్లు చెప్పారు. […]
Prime Minister Narendra Modi : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నానని కొనియాడారు. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును మోదీ రీపోస్టు […]
Drones in Kolkata : కోల్కతాలో ఇటీవల కాలంలో రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు కనిపిస్తుండటం కలకలం రేపింది. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్కతా నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు తదితర ప్రాంతాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై నివేదిక […]
National Education Policy : జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని ఎంకే.స్టాలిన్ సర్కారు ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తోంది. సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాంతీయ భాషతోపాటు మూడో భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది.. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళ సర్కారు మండిపడుతోంది. ఈ […]
Karnataka CM Siddaramaiah : బెంగళూరులోని ఎస్బీఐలో కన్నడ భాషపై వివాదం జరుగగా, దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంకు మేనేజర్ కస్టమర్లతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని సూచించారు. కస్టమర్లను గౌరవించి, స్థానిక భాషలో మాట్లాడాలని కోరారు. సూర్యనగరలో కన్నడ భాష మాట్లాడటానికి నిరాకరించిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఎస్బీఐ మేనేజర్ను బదిలీ చేసిందని, ఇంతటితో ఈ […]
National Herald Case : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, లోక్సభలో పతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియా, రాహుల్ రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపించింది. గతంలో పలుమార్లు విచారణ.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు […]
2 Arrested For Hacking Websites in Gujarat: గుజరాత్లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ సహా అన్సారీని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిద్దరూ పలు భారతదేశానికి సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా వెబ్సైట్ల హ్యాక్ చేశారు. కాగా, హ్యాక్ చేసిన నిందితులు వెబ్సైట్లలో భారత వ్యతిరేక సందేశాలు పోస్టింగ్ చేశారు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ను సైతం ఈ హ్యాకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు […]