Home / national
India Pakistan DGMO Meeting: భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో)ల చర్చలు ముగిశాయి. హాట్లైన్ ద్వారా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇండియా డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. డీజీఎంవోల సమావేశం వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు చర్చలు జరగాల్సి ఉండగా, సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇరుదేశాల కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే […]
PM Modi Address the Nation at 8 PM on Operation Sindoor: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్లో ఇండియా సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ […]
Jasprit Bumrah Likely Drop from the test Captaincy: టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ ప్రకటించగా, ఈ రోజు విరాట్ కోహ్లీ ప్రకటించారు. నెక్ట్స్ కెప్టెన్ ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీమిండియా జూన్లో ఇంగ్లండ్లో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు వరకు నెక్ట్స్ సారథిగా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో బుమ్రా మూడుసార్లు టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇంగ్లండ్తో ఒకసారి, బోర్డర్ […]
Congress leader KC Venugopal: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగిన కాల్పుల విరమణకు తెరపడిన విషయం తెలిసిందే. తమ మధ్య వర్తిత్వంతోనే విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటును అత్యవసరంగా సమావేశపర్చాలి.. మన దేశ విదేశీ […]
Sunny Joseph as Kerala Pradesh Congress Committee President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్ను నియమించారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కేరళ అధ్యక్షుడు కె.సుదర్శన్ జోసెఫ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్యేలు పీసీ విష్ణునాథ్, ఏపీ అనిల్ కుమార్, ఎంపీ షరీఫ్ పరంబిల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు […]
Chairman Arun Dhumal Meets withe IPL franchise Owners on IPL 2025 Resume: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐపీఎల్ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్లపై చర్చించేందుకు వాటాదారులు, ఫ్రాంఛైజీ యజమానులతో బీసీసీఐ ఈ రోజు సమావేశం కానుంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]
Shubman Gill likely to as a New Test Captain for Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ టూర్కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా కెప్టెన్ ఎవరు? అనే చర్చ కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగగా, ట్రోఫీ సందర్భంగా హిట్మ్యాన్ తొలి టెస్టులకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలర్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. తాజాగా […]
Ambati Rayudu requests to Virat Kohli not to Retire: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్ అడుగు జాడల్లో మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని విరాట్ను బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంగ్లాండ్ పర్యటనకు […]
India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా […]
EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ […]