Home / national
Rishabh Pant’s Interesting Comments on England Test series: భారత జట్టు త్వరలో ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్నిరోజులు క్రికెట్ గురించి ఆలోచించడం మానేస్తానని రిషభ్ పంత్ అంటున్నాడు. చిన్న విరామం తర్వాత తిరిగి ఇంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం సన్నద్ధమవుతానని వివరిస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో ఇటీవల టీంమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ […]
3 Indians missing in Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్ అయ్యారు. విషయాన్ని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది. తప్పిపోయిన వారు పంజాబ్లోని సంగ్రూర్కు చెందిన హుషన్ప్రీత్సింగ్, ఎస్బీఎస్ నగర్కు చెందిన జస్పాల్సింగ్, హోషియాపూర్కు చెందిన అమృత్పాల్ సింగ్గా గుర్తించారు. ఈ నెల 1వ తేదీన టెహ్రాన్లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, ఎప్పటికప్పుడు […]
Good news for Farmers Union Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతన్నలకు సర్కారు వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50 శాతం పెంచింది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 11 ఏళ్లలో ఖరీప్ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందని చెప్పారు. 2025-26కి […]
NDA MLAs meet Manipur Governor: మణిపూర్లో కొత్త సర్కారు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్.బీరేన్ సింగ్ సీఎం పదవికి ఫిబ్రవరి 13వ తేదీన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది. ఈ క్రమంలోనే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధవారం రాజ్భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ […]
4 Laborers Died in Rajasthan While Searching Gold: సెప్టిక్ ట్యాంక్లో బంగారం కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, ఊపిరాడక నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపుర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపుర్లోని ఒక బంగారం షాపు యజమాని వికాస్ మెహతా బంగారం, వెండిని తమ సిబ్బంది ప్రాసెసింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అందులో కొంత బంగారం సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయినట్లు గుర్తించారు. బంగారాన్ని బయటకు తీయాలని సోమవారం […]
Supreme Collegium: ‘సుప్రీం’ కొలీజియం హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. ఈ నెల 26న జరిగిన సమావేశంలో కొలీజియం నిర్ణయం తీసుకుంది. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీలకు సిఫారసు చేసింది. న్యాయమూర్తి సుజోయ్ పాల్ తెలంగాణ నుంచి కలకత్తాకు బదిలీ బదిలీ చేసింది. న్యాయమూర్తి వి.కామేశ్వర్రావు కర్ణాటక నుంచి ఢిల్లీకి బదిలీ కాగా, న్యాయమూర్తి సుంకుమ్ జామిర్ గౌహతి నుంచి కలకత్తాకు బదిలీ చేసింది. న్యాయమూర్తి మనాష్ రంజన్ పాఠక్ గౌహతి […]
Jyoti Malhotra’s 12 Terabytes of data Recovered: పాక్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టు అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో టచ్లో పాకిస్థాన్ అధికారులు ఇంటర్సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నారని జ్యోతికి తెలుసని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆమె భయపడకుండా సంప్రదింపులు కొనసాగించారని పేర్కొన్నాయి. జ్యోతి ల్యాప్టాప్, ఫోన్లోని సమాచారం ఆధారంగా విషయాన్ని వెల్లడించాయి. జ్యోతి ల్యాప్టాప్, […]
BCCI Felicitates Operation Sindoor Team on IPL 2025 Final Match: ఐపీఎల్ 18వ సీజన్ తుదిదశకు చేరుకుంది. వారంరోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా మారనుంది. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన భారత్ సాయుధ దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించనుంది. ఈ మేరకు సాయుధ దళాలకు ఆహ్వానాలు పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో […]
PM Modi at the 20th anniversary of Gujarat’s urban growth story: గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన గుజరాత్ అర్బన్ గ్రోత్ స్టోరీ 20వ సంబురాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాక్ మనపై యుద్ధానికి దిగుతోందని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6 తర్వాత జరిగిన ఆపరేషన్లో మృతిచెందిన వారికి పాక్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో […]
BJP leader inappropriate behavior on Delhi Roads: రాజకీయ నేతలు ఏమైనా చేసేయొచ్చని అనుకుంటారు. ఇప్పటివరకు కొంతమంది నాయకులు హద్దులు దాటి వెళ్లడం చూశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఎవరు చేయలేని పనిచేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తూ వీడియోలకు అడ్డంగా దొరికిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు మీదే ఆ పని కనించాడు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి ఢిల్లీ, ముంబయి […]