Home / national
IPL 2025 : ఇండియా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా గుడ్న్యూస్ చెప్పి భారీ ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్కు ఈ నెల 26వ తేదీ వరకే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్లో […]
President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీం తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు […]
Pakistan’s letter to India : ఇప్పుడు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలివేయడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్కు జరిగిన నష్టం గురించి ఇప్పుడు తెలుసొచ్చింది. మొన్నటి వరకు సింధూ జలాల అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినా సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రకటించింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని […]
Madhya Pradesh High Court : భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, రెండు దేశాలు యుద్ధం ప్రకటించాయి. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్ స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రిపై కేసు నమోదు చేయాలని […]
Maharashtra CM Devendra Fadnavis : ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఇంటికి రోహిత్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతడని సీఎం సన్మానించారు. విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రోహిత్ ఇటీవల టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే 7న అధికారిక ప్రకటన చేశాడు. తెలుపు రంగు జెర్సీలో ఇండియాకు కెప్టెన్గా వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నాడు. […]
External Affairs Ministry Spokesperson Randhir Jaiswal : ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాక్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇండియాతో సహా ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు నిలిపివేసే వరకూ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారత్లో ఎలాంటి […]
Southwest Monsoon : గ్రీష్మం రుతువుతో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి చల్లని కబరు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతం ఇచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో […]
Sunil Gavaskar interesting comments : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియాపైనే కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారి స్థానాలను భర్తీ చేసేదెవరని చర్చ నడుస్తోంది. కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. జూన్లో ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా […]
Prime Minister Modi visits Dhampur Airbase: ప్రధాని మోదీ మంగళవారం అదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాక్పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇవాళ మోదీ ఎయిర్బేస్కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై పాక్ అటాక్ చేయాలని ప్రయత్నించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి, 10న పాకిస్థాన్ ప్రయత్నం […]
Prime Minister Modi Salutes to Indian Army: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా మన సైన్యం చావుదెబ్బకొట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సైనికులకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. గడిచిన నాలుగు రోజులుగా ఇండియా సైన్యం సామర్థ్యం, సంయమనాన్ని చూస్తున్నామని చెప్పారు. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని భారత్ చూసిందన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని […]