Home / national
IPL 2025 : ప్లేఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసే మరో మ్యాచ్ ప్రారంభం అయింది. టాప్-2లో స్థానం కోసం పోటీపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ మైదానంలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీకి తొలుత బ్యాటింగ్కు దిగనుంది. బ్యాటింగ్కు పిచ్ అనుకూలంగా ఉండటంతోపాటు బౌండరీ చిన్నగా ఉంది. రెండు జట్లల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆలస్యంగా పుంజుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు పరంపర జోరు కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ పోటీదారుగా మారిన ముంబయి.. వాంఖడే మైదానంలో లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తుచిత్తూగా ఓడిచింది. మొదట ఓపెనర్ రియాన్ రికెల్టన్ (58), సూర్యకుమార్ యాదవ్ (54) అర్ధశతకాలతో భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్నోను 161కే పరుగులకే ఆలౌట్ చేసింది. బుమ్రా నాలుగు వికెట్లు తీసి లక్నో మిడిలార్డర్ను నడ్డివిరిచాడు. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో లక్నోతో జరుగుతోన్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిన మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. రికెల్టన్ (58), అర్ధ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, 10 ఓవర్లకే ముంబయి ఇండియన్స్ స్కోర్ 105కు చేరింది. లక్నో బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్ (54) […]
Father shoots daughter to death with gun : ఓ యువతి తన తండ్రికి ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకున్నది. బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుక కోసం భర్తతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి అక్కడికి వచ్చి రివాల్వర్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల తృప్తి, 28 ఏళ్ల అవినాష్ వాగ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. […]
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. పహల్గాంలో విచారణ ప్రారంభం.. ఉగ్రవాదుల దాడి జరిగిన మరుసటి రోజు నుంచి ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఈ రోజు రెండు మ్యాచులు జరగనున్నాయి. రివేంజ్ విక్ కొనసాగుతుండటంతో మొదటి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్, లక్నో జట్లు తలపడుతున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మ్యాచ్లో విజయం సాధించిన జట్టు మూడు, నాలుగో […]
Pahalgam terror Attack : పహల్గాంలో పర్యాటకుపై జగిరిన ఉగ్రదాడిలో 26 మంది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళం సిద్ధమైంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది. […]
former Indian cricketer Sourav Ganguly comments : జమ్ముకాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో గంగూలీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాక్తో క్రికెట్ సంబంధాలంటినీ 100 శాతం నిలిపివేయాలని కోరారు. చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలను జోక్గా తీసుకోవద్దని […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సన్రైజర్స్తో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసింది. బ్రెవిస్ (42), ఆయుష్(30), దీపక్ (22), రవీంద్ర జడేజా (21) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఓపెనర్ షేక్ రషీద్ (0) తొలి బంతికే ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్ 2, జయ్దేవ్ 2, మెండిస్, షమి తలో వికెట్ తీశారు. […]
United Nations : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం రెండుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి […]