Home / movie news
లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత, విజయ్ దేవరకొండ పెద్దగా స్పందించలేదు. అయితే దర్శకుడు పూరీతో ప్రకటించిన జనగణమనను పక్కన పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు.
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
సినిమా ఆ మాటే ఓ కలర్ ఫుల్... ప్రేక్షకప్రియులు ఏ సినిమా చూసిన కొత్త అనూభూతిని ఇట్టే పొందుతూ ఉంటారు. సినిమాలో లీనమైయ్యేలా నటీనటుల ప్రాధాన్యత, కధనం, పాటలు, సంగీతం, దర్శకత్వం ఇలా ఎన్నో అంశాలతో ప్రేక్షకులను తన్మయత్వంలో ఉంచేందుకు తెరవెనుక విశ్వ ప్రయత్నమే సాగుతుంది
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్తో రెండు చిత్రాలకు సంతకం చేసి ఈ సంస్దతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యంగా రష్మి అభిమానులు ఐతే చెప్పాలిసిన అవసరమే లేదు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంగళవారం ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు చేసిన చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై యశోద సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కోలీవుడ్ హీరో విశాల్ వెండితెర పై విలన్ గా కనపడతారా? కమల్ హాసన్తో విక్రమ్తో బ్లాక్బస్టర్ను అందించిన లోకేష్ కనగరాజ్ విజయ్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు చెబుతూనే ఉన్నారు.
స్వామి వారి పట్టు వస్త్రాలతో పాటు సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు.
హీరోయిన్ సమంత తాజాగా తను అనారోగ్యం బారిన పడ్డానని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.
ప్రస్తుతం అనసూయ కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం మన అందరికీ తెలిసిందే.తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే వారి మీద కేసు పెడతాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది.