Home / Indian Army
Operation Sindoor Movie First Poster Out: ఆపరేషన్ సిందూర్.. ప్రస్తుతం శత్రు దేశాన్ని వణికిస్తున్న పేరిది. గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ బుద్ది చెబుతోంది. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శుత్రువులను వణికిస్తోన్న ఈ పవర్ఫుల్ ఆపరేషణ్ త్వరలోనే వెండితెరపైకి రాబోతోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మూవీని తెరకెక్కించబోతోంది. ఈ మేరకు […]
Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్లను టార్గెట్గా భారత్ మిస్సైల్ దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టిన భారత్ కు పాకిస్థాన్ పిచ్చి చేష్టలు అసహనం తెప్పించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయగా, పాక్ ఆర్మీ అందుకు జవాబు చెబుతోంది. ఉగ్రవాదులకు బదులుగా పాక్ ఆర్మీ స్పందించడంతో పాకిస్థాన్ ను లష్కరే తీవ్రవాదులు నడినిస్తున్నారా అన్నా అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం […]
India Pak War: భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లతో పాటు ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది. అలాగే గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపింది. ఈ నేపథ్యంలో […]
Indian Army: భారత సైన్యానికి మద్దతుగా నేడు హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్రోడ్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ర్యాలీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ర్యాలీలో మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొననున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సైన్యానికి సంఘీభావం తెలుపుదామన్నారు రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధత పై… రక్షణ, […]
Indian Army: ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ ప్రతీకార చర్యకు పుణుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పాక్ చర్యను తిప్పి కొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే నేవి అండర్లో విశాఖ విమానాశ్రయం ఉంది. విశాఖను డేగ కళ్ళతో తూర్పు నావికాదళం చూస్తుంది. సముద్ర తీరం వెంబడి చొరబాటుదారులు రాకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా పెట్టారు. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా విశాఖలో […]
Indian Army : కొద్ది రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాకిస్థాన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులకు పాల్పడింది. దీంతో బుధవారం పాకిస్థాన్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతిచెందారు. 43 మంది గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో మంగళవారం […]
Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే.. […]
Who is Colonel Sophia Qureshi, briefed media on Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల అనంతరం ఢిల్లీలో భారత సాయుధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. అనంతరం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ […]
Indian army Press Conference About Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది. మొత్తం 9 ప్రదేశాలపై దాడి చేయగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆపరేషన్ సింధూర్’పై త్రివిధ దళాల అధికారులు సమావేశమయ్యారు. పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోల ప్రదర్శనతో […]
భారత సైనిక రహస్యాలను లీక్ చేసిన ఇద్దరిని అమృత్సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్థాన్ గూఢచారులుగా గుర్తించారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నారు. భద్రతా బలగాలు వీరిని విచారిస్తున్నాయి. మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ ధళాలధిపతులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా పరిస్థితులను పర్యవేక్షించారు. భారత్ కు చెందిన ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల యొక్క సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తూ […]