Home / Indian Army
India: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ నేడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ లోనూ భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ దేశంపై భారత్ ఏదో చేయబోతోందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు బ్లాక్ అవుట్ తో […]
Preity Zinta Donates Rs 1.1 Crore to Indian Army: బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియన్ ఆర్మీకి ఆమె భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధిలోని తన వాటా నుంచి రూ.1.10 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. దీంతో ప్రీతి జింటాపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రాంతీయ అధ్యక్షుడు, సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ […]
Indian Army How they saved golden Temple from Pakistan missiles: పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ స్వర్ణదేవాలయంపైకి క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. అయితే స్వర్ణదేవాలయంపై ఈగను కూడా వాలకుండా పాక్ క్షిపణులను అడ్డుకుంది భారత ఆర్మీ. 15వ పదాతిదళం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ కార్తీక్ సి శేషాద్రి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులనన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ నుంచి ఇలాంటి నీతిలేని పనులను ముందే […]
Indian Army Big Announcement About India-Pakistan Cease-Fire: భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వివరణ ఇచ్చింది. భారత్, పాక్ డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. అంతేకాకుండా కాల్పల విరమణ అవగాహనకు ముగింపు తేది లేదని స్పష్టం చేసింది. అంతకు ముందు మే 12న ఇరు దేశాల డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొంది. కాగా, నేటి సీజ్ఫైర్ ముగుస్తుందని వస్తున్న వార్తలను భారత […]
Army jawan land grab : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భూమి కబ్జా తీవ్ర కలకలం రేపుతోంది. తన భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సోషల్ మీడియాలో వీడియో ద్వారా జవాన్ విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే.. తమ భూమిని కబ్జా చేశారంటూ అక్బర్పేట మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ […]
PM Modi Orders to India Army Amid India Pakistan War: ఓపిక నశించింది. దశాబ్దాలపాటు సాగుతోన్న పాక్ ఉగ్ర చేష్టలకు సమాధానమివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశం విడిపోయినప్పటినుంచి అక్కసుతో రగులుతోన్న పాక్ కు గట్టిసమాదానమే లభించనుంది. అందులో భాగమే ప్రధాని మోదీ తాజా నిర్ణయం. పాక్ వైపు నుంచి ఒక్క తూటా పేలినా ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ‘వాహా సే గోలి చలేగి, తో యహన్ సే గోలా […]
India Pakistan Key Meeting today on War: ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ, అనంతర పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను భారత్ […]
Indian Army Destroyed Pakistani Terrorist Base Camps: పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్’ నిర్వహించామని భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత తొలిసారిగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజిఎంఓ మీడియా ముందుకు వచ్చారు. కాగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ లోని మొత్తం 9 […]
Indian Navy Attack on Karachi Port: కరాచీ పోర్టుపై ఇటీవల భారత నావికాదళం దాడి జరిపింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు గుండెకాయలాంటిది. ఇటువంటి ఓడరేపు పై దాడి జరగడంతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. దాదాపు 51 ఏళ్ల తర్వాత కరాచీ ఓడరేవుపై దాడి జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై కొంత గందరగోళం నెలకొంది. కాగా, దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కరాచీ ఓడరేవు, పాకిస్తాన్ నౌకాదళానికి […]
Operation Sindoor Director Apologizes for Movie Announcement: ఆపరేషన్ సిందూర్ టైటిల్తో బాలీవుడ్లో ఓ సినిమా రానుంది. దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. కొన్ని గంటల క్రితమే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ. అయితే టైటిల్ పోస్టర్ విడుదలైన కాసేపటికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ సినిమాని అనౌన్స్ […]