Home / Indian Army
PM Modi Orders to India Army Amid India Pakistan War: ఓపిక నశించింది. దశాబ్దాలపాటు సాగుతోన్న పాక్ ఉగ్ర చేష్టలకు సమాధానమివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశం విడిపోయినప్పటినుంచి అక్కసుతో రగులుతోన్న పాక్ కు గట్టిసమాదానమే లభించనుంది. అందులో భాగమే ప్రధాని మోదీ తాజా నిర్ణయం. పాక్ వైపు నుంచి ఒక్క తూటా పేలినా ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ‘వాహా సే గోలి చలేగి, తో యహన్ సే గోలా […]
India Pakistan Key Meeting today on War: ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ, అనంతర పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను భారత్ […]
Indian Army Destroyed Pakistani Terrorist Base Camps: పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్’ నిర్వహించామని భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత తొలిసారిగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజిఎంఓ మీడియా ముందుకు వచ్చారు. కాగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ లోని మొత్తం 9 […]
Indian Navy Attack on Karachi Port: కరాచీ పోర్టుపై ఇటీవల భారత నావికాదళం దాడి జరిపింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు గుండెకాయలాంటిది. ఇటువంటి ఓడరేపు పై దాడి జరగడంతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. దాదాపు 51 ఏళ్ల తర్వాత కరాచీ ఓడరేవుపై దాడి జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై కొంత గందరగోళం నెలకొంది. కాగా, దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కరాచీ ఓడరేవు, పాకిస్తాన్ నౌకాదళానికి […]
Operation Sindoor Director Apologizes for Movie Announcement: ఆపరేషన్ సిందూర్ టైటిల్తో బాలీవుడ్లో ఓ సినిమా రానుంది. దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. కొన్ని గంటల క్రితమే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ. అయితే టైటిల్ పోస్టర్ విడుదలైన కాసేపటికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ సినిమాని అనౌన్స్ […]
Vijay Devarakonda announced Donation to Indian Army amid India Pakistan War: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. నిన్న శుక్రవారం (మే 9) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దుతుగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనవంతు బాధ్యతగా విజయ్ భారత సైన్యానికి […]
Indian Army wants to involve Territorial Army in India – Pakistan War: పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో […]
Operation Sindoor Movie First Poster Out: ఆపరేషన్ సిందూర్.. ప్రస్తుతం శత్రు దేశాన్ని వణికిస్తున్న పేరిది. గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ బుద్ది చెబుతోంది. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శుత్రువులను వణికిస్తోన్న ఈ పవర్ఫుల్ ఆపరేషణ్ త్వరలోనే వెండితెరపైకి రాబోతోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మూవీని తెరకెక్కించబోతోంది. ఈ మేరకు […]
Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్లను టార్గెట్గా భారత్ మిస్సైల్ దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టిన భారత్ కు పాకిస్థాన్ పిచ్చి చేష్టలు అసహనం తెప్పించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయగా, పాక్ ఆర్మీ అందుకు జవాబు చెబుతోంది. ఉగ్రవాదులకు బదులుగా పాక్ ఆర్మీ స్పందించడంతో పాకిస్థాన్ ను లష్కరే తీవ్రవాదులు నడినిస్తున్నారా అన్నా అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం […]
India Pak War: భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లతో పాటు ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది. అలాగే గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపింది. ఈ నేపథ్యంలో […]