Published On:

Telangana: సీఎం రేవంత్ పిలుపు, సైన్యానికి మద్దతుగా ర్యాలీ

Telangana: సీఎం రేవంత్ పిలుపు, సైన్యానికి మద్దతుగా ర్యాలీ

Indian Army: భారత సైన్యానికి మద్దతుగా నేడు హైదరాబాద్‌లో సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ర్యాలీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ర్యాలీలో మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొననున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సైన్యానికి సంఘీభావం తెలుపుదామన్నారు రేవంత్‌ రెడ్డి.

 

 

ఇవి కూడా చదవండి: