Telangana: సీఎం రేవంత్ పిలుపు, సైన్యానికి మద్దతుగా ర్యాలీ

Indian Army: భారత సైన్యానికి మద్దతుగా నేడు హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్రోడ్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ర్యాలీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ర్యాలీలో మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొననున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సైన్యానికి సంఘీభావం తెలుపుదామన్నారు రేవంత్ రెడ్డి.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో…
రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో
తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధత పై…
రక్షణ, పోలీస్, విపత్తుల నిర్వహణ
ఉన్నతాధికారులతో …
సమీక్ష నిర్వహించాను.భారత సైన్యానికి సంఘీభావంగా
రేపు సాయంత్రం 6 గంటలకు
సెక్రటేరియట్ నుంచి
నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ
నిర్వహించాలని… pic.twitter.com/BY5Tq3xYsC— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025