Home / Indian Army
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం నుండి సైనికులకు రేషన్లో తృణధాన్యాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సైనికులు తీసుకునే ఆహారం జీవన శైలి వ్యాధులను అరికట్టేవిధంగా మన భౌగోళిక వాతావరణ పరిస్దితులకు సరిపడే విధంగా ఉండాలని భావించారు.
గత ఏడాది నుంచి భారత సైన్యంలో 7,000కు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిరక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
భారత సైన్యం మహిళా అధికారులను వారి పురుషులతో సమానంగా తీసుకురావడానికి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి నుండి కల్నల్ స్థాయికి ప్రమోషన్ కోసం ప్రత్యేక ఎంపిక బోర్డు (SSB)ని నిర్వహిస్తోంది.
నార్త్ సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు మలుపు తిరుగుతూ లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.
రిటైర్డ్ హవల్దార్ కెకె గోపాలకృష్ణన్ నాయర్ నవంబర్ 23న 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అతనికి ఆర్మీ అధికారులు చేసిన సత్కారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారతదేశం ఓ లెప్టినెంట్ కల్నల్ ను పోగొట్టుకొనింది. రోజువారీ గస్తీలో తిరుగుతుండగా అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకొనింది
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ వ్యక్తి ఆయన.
బ్రిటీష్ వలస రాజ్యాల గతాన్ని ఆర్మీ తుడిచేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో నేడు ఆచరిస్తున్న ఆర్మీ బ్రిటీష్ వలస గతానికి చరమగీతం పాడనున్నారు.