Home / Fire Accident
Fire Accident: వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు.
తమిళనాడు లోని కాంచీపురం జిల్లా కురువిమలైలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మందికి పైగా తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం గురించి సమాచారం
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి.
మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలకు చెందిన స్వామి నారాయణ గురుకుల స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి తీవ్ర గాయలయ్యాయి. స్కూల్లో గతనెల 11తేదీన వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో విన్యాసాలు చేయించారు. ఈ క్రమంలోనే హానివర్ధన్ రెడ్డి అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
Fire Accident Hyderabad: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. పురానాపూల్ లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి భారత్ కు వస్తున్న ఎయిరిండియా విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా బాగ్ లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభకార్యాలకు ఉపయోగించే.. డెకరేషన్ సామాగ్రి దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో.. డెకరేషన్ సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్లోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అధికారులు ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు.. ముగ్గురు భవనంలో చిక్కుకుపోయారు. అయితే ఆ ముగ్గురిలో ఈ అస్థి పంజరం ఎవరిదో తెలియాల్సి ఉంది. నల్లగుట్టలో జరిగిన ఈ ప్రమాదంలో అధికారులు ఇప్పటివరకు ఒక మృతదేహన్ని గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది కనిపించకుండపోయారు. తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు వెళ్లారని సహచరులు తెలిపారు. తాజాగా మొదటి […]
Fire accident in Hyderabad: సికింద్రాబాద్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నగరంలో అలజడి రేపింది. ఉదయం అంటుకున్న సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆరంతస్తుల భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో.. సమీప ప్రాంతాల్లో భయం నెలకొంది. ఈ భవనంలో వ్యాపార సముదాయాలు.. పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఫైరింజన్లు వచ్చినా.. మంటలు అదుపుకాలేదంటే పరిస్థి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంటలను అదుపుచేసే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది.. అస్వస్థతకు […]