Home / Fire Accident
ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికుల లాడ్జిలో గురువారం మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
మహారాష్ట్ర, పుణెలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్లోని 7 అంతస్తుల మార్వెల్ విస్టా భవంతిలోని పైఅంతస్తులో ఘటన చోటుచేసుకొనింది. ఉదయం 8.15 గంటల వెజిటా రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.
ఉగాండాలో ఘోరం చోటుచేసుకొనింది. ఓ పాఠశాలలో చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్ధులు అగ్నికి ఆహుతైనారు. శరీరాలు సైతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తీవ్ర గాయాలైన మరికొంత మంది విద్యార్ధులను వైద్యశాలకు తరలించారు.
అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది.
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ యెత్తున మంటలు ఎగిసిబడ్డాయి.
ప్రభాస్ 43వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్ బిల్లా సినిమాను 4Kలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అభిమానుల అత్యుత్సాహం వల్ల ఓ థియేటర్ కాలిపోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది.
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. టాపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ లోని కరాచీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సు లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనం అయ్యారు.