Home / Fire Accident
Ex Minister Harish Rao demand for government fire accident Ex gratia: హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అగ్ని ప్రమాదంలో ఉదయం ఊపిరాడకుండా చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్తో […]
A terrible fire accident in the old town How it happened in Hyderabad: హైదరాబాద్లోని పాతబస్తీలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులుగా గుర్తించారు. మీర్చౌక్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదంపై అధికారులు ఆరా తీశారు. తొలుత భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ మంటలు కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాపుల్లోకి […]
Fire Accident in Hyderabad, Health Minister Damodara Raja Narasimha Order Special Team With Senior Doctors: హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రాజేందర్(67), అభిషేక్ మోదీ(30), సుమిత్ర(65), మున్నీబాయి(72), ఆరుషి జైన్(17), శీత్ జైన్(37), ఇరాజ్(2), హర్షాలీ గుప్తా(7), రజి అగర్వాల్, అన్య […]
PM Modi condoles Fire Accident in Hyderabad: హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృతి చెందడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఈ మేరకు మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారం ప్రకటించారు.
Fire Accident: మహారాష్ట్రలోని సోలాపూర్ లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కల్ కోట్ రోడ్డులోని ఎంఐడీసీ సెంట్రల్ టెక్స్ టైల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో కార్మికులు గాయపడినట్టు సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాకేష్ సలుంఖే తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 నుంచి 4.45 గంటల మధ్యలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ఫిర్యాదు అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనాస్థలికి […]
17 Killed Fire Accident in Hyderabad CM Revanth Reddy Enquiry: హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. అయితే 8 మంది మృతి చెందిన అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో ఓకే కుటుంబ సభ్యులు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ భరోసా కల్పించారు. స్థానిక కుటుంబాలతో ఫోన్లో సీఎం […]
Sevan Killed Fire Accident in Hyderabad: హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మీర్చౌక్ ప్రాంతంలోన గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఇందులో నుంచి ముగ్గురు చిన్నారులతో సహా 16 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 30 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి 10 అంబులెన్సులు చేరుకున్నాయి. ఈ మేరకు […]
Uttar Pradesh: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లక్నో కిసాన్ పాత్ లో బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే […]
Fire Accident in Hyderabad: హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్గంజ్లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్కు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా, ఈ మంటల్లో చిక్కుకున్న 10 మంది సిబ్బంది రక్షిస్తుంది. వివరాల ప్రకారం.. మహారాజ్గంజ్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉదయం మంటలు చెలరేగాయి. […]
Fire Accident under Demo Passenger Train in Bibinagar: తెలంగాణలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బీబీనగర్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం డెమో ప్యాసింజర్.. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా బీబీనగర్ స్టేషన్ వద్దకు రాగానే రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. బీబీ నగర్ వద్ద రైలు నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని మంటలను […]