Home / Fire Accident
Fire accident in Hyderabad: సికింద్రాబాద్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నగరంలో అలజడి రేపింది. ఉదయం అంటుకున్న సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆరంతస్తుల భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో.. సమీప ప్రాంతాల్లో భయం నెలకొంది. ఈ భవనంలో వ్యాపార సముదాయాలు.. పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఫైరింజన్లు వచ్చినా.. మంటలు అదుపుకాలేదంటే పరిస్థి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంటలను అదుపుచేసే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది.. అస్వస్థతకు […]
Fire Accident Secunderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేటలో ఈ ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాప్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు దుకాణం అంతటా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తప్పిన భారీ ప్రమాదం.. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి. ఈ ప్రమాదం […]
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరుగులేదు కానీ 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఖతార్ వేదికగా ఫుట్ బాల్ వరల్డ్కప్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా టోర్నీ జరుగుతున్న స్టేడియంకు దగ్గర్లో నేడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికుల లాడ్జిలో గురువారం మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
మహారాష్ట్ర, పుణెలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్లోని 7 అంతస్తుల మార్వెల్ విస్టా భవంతిలోని పైఅంతస్తులో ఘటన చోటుచేసుకొనింది. ఉదయం 8.15 గంటల వెజిటా రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.