Home / Andhrapradesh
Telugu jawan martyred in firing : భారత్-పాక్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంత్రాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆ క్రమంలో జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్ను మురళీనాయక్గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఏపీలోని రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ […]
AP CM Chandrababu : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్కు కేబినెట్ అభినందలు తెలిపింది. ప్రధాని మోదీ, ఇండియా సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి […]
Chopper Crashes : ఉత్తరాఖండ్లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. అనంతపురం ఎంపీ సోదరి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భగీరథి నది సమీపంలో కూలిన హెలికాప్టర్.. ఉత్తర కాశీలో గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ కూలింది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ఉన్నట్లు అధికారులు […]
Encounter : ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ, ఓడిశా సరిహద్దు ప్రాంతం అల్లూరి జిల్లా వై రామవరం, జీకేవీధి మండలాల్లో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్లో మావోలు ఎదురుపడ్డారు. పోలీసులు, మావోల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత […]
15 foot ల King Cobra mating and Dancing: ఇటీవల కాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లో తిరుగుతున్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఎలుకలు తినడానికి ఇంట్లోకి చొరబడుతున్నాయి. అడవుల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. పాములు కూడా సంభోగం చేస్తాయి. పాములు పంట పొలాల్లో సయ్యాటలు ఆడుతున్న ఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు భారీ కింగ్ కోబ్రాలు వచ్చాయి. రెండు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. అక్కడ […]
Pawan Kalyan responds to Operation Sindoor : పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హిందువులు, ముస్లింలు అని అడిగి చంపిన విధానం చాలా దారుణమన్నారు. ఆపరేషన్ సిందూర్ పవన్ స్పందించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడిని స్వాగతించినట్లు చెప్పారు. చేతులు కట్టేసిన యావత్ దేశానికి ఆపరేషన్ సిందూర్తో తిరిగి వీరత్వాన్ని నింపిందని పవన్ కొనియాడారు. త్రివిధ […]
IAS officer Srilakshmi faces charges in Supreme Court : ఓఎంసీకి సంబంధించిన కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మూడు నెలల్లో మరోసారి విచారణ జరుపాలని సుప్రీం ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా మళ్లీ విచారణ చేపట్టాలని పేర్కొంది. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీం […]
New Ration Cards : ఏపీలో ఈ నెల 7 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కార్డుల్లో మార్పుల కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్డులో కుటుంబ […]
AP CM Chandrababu : భారతదేశపు తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ప్రారంభించడానికి కూటమి సర్కారు చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుభపరిణామాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పెద్దఎత్తున అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. ఏపీలో స్థానికుల ప్రతిభను ప్రపంచానికి అందించే శక్తిమంతమైన సాధనంగా చెప్పారు. […]
Home Minister Anitha : ఏపీ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్తో ఫోన్లో మాట్లాడారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఆమె ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి ఆదేశించారు. అవసరం అయితే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం […]