Home / తప్పక చదవాలి
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
దేశరాజధాని ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు నుండి ఆహారం, మందులు, లాజిస్టిక్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు, రవాణా మరియు ప్రయాణ సేవల ఆన్లైన్ డెలివరీ సేవల వరకు 24×7 వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్నా జైన్ (53)అనే మహిళను గత 36 ఏళ్లుగా ఆమె తండ్రి చీకటి గదిలో బంధించాడు.
కేరళకు చెందిన హర్షినా అనే మహిళ ఐదేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో జీవిస్తోంది.
దివంగత నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులకు అజ్ఞాతవ్యక్తి నుండి రెండు లేఖలు అందాయి.
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి.
తమిళంతో పాటు తెలుగునాట మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య నటించిన గజిని సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు స్వీక్వెల్ రాబోతుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం.
శివసేన పార్టీ గుర్తు వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. విల్లు-బాణం గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే, ఇటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గీయులు పోరాడుతున్నారు.
పంజాబ్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే తన పార్టీకే చెందిన కార్యకర్తను పెళ్లి చేసుకున్నారు. 28 ఏళ్ల ఎమ్మెల్యే నరిందర్ కౌర్ ఆప్ పార్టీ కార్యకర్త అయిన మణ్దీప్ సింగ్ను సెప్టెంబర్ 7,2022 శుక్రవారం నాడు చాలా సింపుల్ ఎటువంటి ఆర్భాటమూ లేకుండా వివాహం చేసుకున్నారు.