Home / తెలంగాణ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాధ్యతగత పదవిలో ఉండి బాధ్యత మరచి ప్రవర్తించాడు. సాయం చెయ్యాల్సింది పోయి నిర్దయగా వ్యవహరించాడు. దివ్యాంగుడని కూడా చూడకుండా అమానుషంగా అతనిపై దాడి చేశాడు ఓ కఠినాత్ముడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబ్ నగర్లో చోటుచేసుకుంది.
పోలీసు ఆంక్షలు, తనిఖీలు చేపడుతున్నా, మద్యం తాగి పట్టుబడి వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గత నెల సెప్టెంబర్ లో మద్యం తాగి వాహనాలు నడిపుతూ 3834 మంది పోలీసులకు పట్టుబడ్డారు
దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.
సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ సారి చంచల్ గూడ లేదా తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతారని మునుగోడు ఉపఎన్నిక భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు
దుబాయి నుండి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 7.69 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురి ప్రయాణీకులను అదుపలోకి తీసుకొన్నారు.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ హడావుడి పెరిగింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం తమ కార్యచరణను ముమ్మరం చేస్తున్నారు.
మెట్రో రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇప్పటివరకు ఉన్న రైళ్ల రాకపోకల వేళలను మరింత పెంచింది. రాత్రి 10.15 గంటల వరకు ఉన్న రైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. పొడిగించిన వేళలు సోమవారం 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకు ఫిర్యాదు చేసారు. దీనిపై త్వరగా విచారణ జరపాలంటూ నేడు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.