Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నికలో తెరాస నేతలు ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తున్నారు. కోడి, మద్యం పంపిణీ చేసిన తెరాస నేతల ఘటన మరవకముందే ఏకంగా మంత్రి మల్లారెడ్డే స్వయంగా గ్లాసులో మద్యం పోసి తాగించిన యవ్వారం నెట్టింట హల్ చల్ చేస్తుంది
అవినీతి కుటుంబ పాలనకు నవంబర్ 3న మునుగోడు ప్రజలు మీటర్లు తో లెక్క తేల్చనున్నారని పెట్టనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపధ్యంలో భాజపా అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ లో మరో ఫిర్యాదు నమోదు అయింది
మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
తెరాస నేతలు అత్యుత్సాం చూపించారు. భారత దేశ మ్యాప్ లో జాతీయ రంగులతో పాటు సీఎం కేసిఆర్ ఫోటోను ముద్రించి ఆయనపై ఉన్న తమ అభిమానాన్ని నేతలు చాటుకొన్నారు. దాన్ని ఫ్లెక్సీపై ముద్రించి సోమాజీగూడ సిగ్నల్ వద్ద హోర్డింగ్ రూపంలో ఏర్పాటు చేశారు.
గనుల అక్రమ తవ్వకాల (మైనింగ్) కేసులో 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ హైదరాబాదు సీబీఐ కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గాలి జనార్ధన రెడ్డికి ధర్మాసనం షాకిచ్చిన్నట్లైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో పొంగిపొర్లుతున్న ఊకచెట్టు కాజ్వేను దాటేందుకు ప్రయత్నించిన తల్లీ కూతురు సహా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు
ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.