Murder:హైదరాబాద్ లో దారుణం.. మహిళపై అత్యాచారం.. ఆపై చంపేశారు!
Murder: మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పాటు.. హైదరాబాద్ లో మహిళలపై వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి.

Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. ఆపై నిప్పటించి చంపేశారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పహడీషరీఫ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మహిళ దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. ఆపై నిప్పటించి చంపేశారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పహడీషరీఫ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పాటు.. హైదరాబాద్ లో మహిళలపై వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న మార్పు రావట్లేదు.
హైదరాబాద్ హహాడీషరీఫ్ లో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. గుర్తుతెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్లు తెలుస్తోంది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ-శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ సంచి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉంది. దుండగులు అత్యాచారం చేసి గొంతునులిమి.. ఆపై నిప్పంటించి హతమార్చినట్లు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.