Home / murder
2 Kerala Men Executed In UAE For Separate Murders: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణ శిక్ష పడింది. ఓ హత్య కేసులో ఇద్దరు కేరళవాసుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య కేసులో వారి ప్రమేయం ఉందని, అందుకే వారిపై మరణ శిక్ష పడిందనే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, వేరువేరు హత్య కేసుల్లో దోషులుగా నిర్ధారించగా.. మహ్మద్ రినాష్, మురళీధరన్గా గుర్తించారు. కన్నూర్ […]
Big Twist in Malakpet Sirisha Death Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్యను భర్త వినయ్ కుమార్ హత్య చేసినట్లు తేలింది. అయితే గత కొంతకాలంగా వినయ్ సోదరి సరితకు, శిరీషకు గొడవ జరిగిందని, ఈ విషయంలో అక్కకు ఎదురు తిరుగుతోందన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. చివరకు శిరీషకు మత్తుమందు ఇచ్చి వినయ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే శిరీస్ స్పృహ […]
BIG Twist In Meerpet Husband Cooker Murder Case: హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసిన మీర్పేట మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు తన భార్యను అతి కిరాతంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో హంతకుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత(45), తల్లి […]
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 42ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను నిందితులు చంపేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.
ఆయనొక ప్రజా ప్రతినిధి.. మాజీ మంత్రి కూడా.. అయితే ఏం లాభం...సొంత భార్యను కొట్టి కొట్టి చంపాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన కజకిస్తాన్లో జరిగింది. గత ఏడాది నవంబర్లో తన భర్తకు చెందిన బంధువు రెస్టారెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కాగా ఆయన భార్య పేరు సాల్తానాట్ నుకెనోవా.
త ఏడాది దక్షిణాఫ్రికాలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో గొంతుకోసి చంపిన వ్యక్తి మృతదేహాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన అగ్నిప్రమాదం 76 మంది ప్రాణాలను బలిగొందని తేలింది.ఆగస్ట్లో జోహన్నెస్బర్గ్లో రాత్రిపూట జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై బహిరంగ విచారణలో ఆ వ్యక్తి సాక్ష్యమిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకునే సుపారీ ఇచ్చి మరి తల్లిదండ్రులే చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 10న జరిగిన ఈ హత్య ఉదంతాన్ని తాజాగా పోలీసులు చేధించారు. మొత్తానికి హత్య కేసులో తల్లిదండ్రులే హంతకులని తేల్చి..
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని మరో నలుగురు విద్యార్ధులు ప్రేమ పేరుతో వేధిస్తూ.. చివరికి గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేసిన గహతన స్థానికంగా కలకలం రేపుతుంది. అత్యాచారం అనంతరం బాధిత యువతికి కళ్లు పీకి, గుండు గీసి.. హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తుంది.
ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికులు మధ్య వచ్చిన తగాదాలు దారుణ హత్యకు దారితీసింది. ప్రేమించిన యువకుడి చేతిలో హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. బెంగళూరు నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..