Home / crime news
MMTS Woman Case Train Incident: హైదరాబాద్లోని సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించగా.. యువతి రైలు నుంచి దూకేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసలు ఆ యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఓ […]
Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ లేఔట్లో సహస్ర మహేష్ అపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన […]
8 Died poisonous gas suffocation in well In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఏకంగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో పాడుబడిన ఓ బావిని విగ్రహాల నిమజ్జన కోసం శుభ్రం చేసేందుకు దిగారు. అయితే పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న తరుణంగా విషవాయువులు వెలువడినట్లు స్థానికులు చెప్పారు. అయితే, ఈ విష వాయువులను పీల్చిన ఐదుగురు బురదనేలల్లో మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు […]
Young Man Attacks a women and her daughter With Knife In Visakhapatnam: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని కొమ్మాది స్వయంకృషి నగర్లో ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా.. కూతురు తీవ్రంగా గాయపడింది. మధుర వాడ కృషినగర్ ప్రాంతానికి చెందిన నక్క లక్ష్మి, ఆమె కూతురు దివ్యపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. మధుర వాడ కృషినగర్ […]
Big Twist In Ameenpur Food Poison Case: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన ముగ్గురు పిల్లల ఘటనలో సభ్య సమాజం తలదించుకునే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడి మోజులో ఏకంగా తన కడుపున పుట్టిన పిల్లలను పెరుగు అన్నంలో విషం కలిపి తానే చంపేసి ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడింది. ఓ కసాయి తల్లి చేసిన పనికి అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన రాష్ట్ర […]
German woman raped by cab driver on way to Hyderabad airport: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్మనీ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువకులు కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి మీర్పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, పహాడీ షరీఫ్ పీఎస్లో ఆ విదేశీ యువి ఫిర్యాదు చేసింది. జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో దర్యాప్తు […]
A Man rape attempt to young women in Hyderabad MMTS Train: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ యువతి ఏకంగా నడుస్తున్న రైలులో నుంచి బయటకు దూకేసింది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారానికి యువకుడు యత్నించాడు. మహిళా కోచ్లో యువతితో పాటు ఇద్దరు మహిళలు […]
French ex-surgeon is accused of raping or abusing 299 victims: వైద్యోనారాయణ హరి అని తెలుగులో నానుడి ఉంది. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం. అలాంటిది.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి చాలా క్రూరాతి క్రూరంగా వ్యవహరించాడు. డాక్టర్ అయిన తన వద్దకు వచ్చే పేషెంట్లకు వైద్యం అందించకుండా.. వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. అలా ముప్ఫై ఏళ్ల పాటు 299 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డాడు […]
Medigadda complainant murdered in Bhupalapalli: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. పాలపల్లిలో కత్తులు, గొడ్డళ్లతో దుండగులు నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు […]
Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ప్యారంపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లికి చెందిన ఓ యువతి(23)కి శ్రీకాంత్తో వివాహం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మచెరువు మిట్లకు చెందిన గణేశ్ తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ఆ […]