Home / ప్రాంతీయం
Jupally Krishna Rao fires on KTR and Harish Rao : ప్రపంచ సుందరీమణుల పోటీలకు చాలా దేశాలతో పోటి పడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పోటీల నిర్వహణతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మంగళవారం జూపల్లి సచివాలయం మీడియా పాయింట్ మాట్లాడారు. ప్రపంచ సుందరీమణుల పోటీలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ సుందరీమణుల పోటీల ద్వారా తెలంగాణ […]
Bhatti Vikramarka participated in the revenue conference : రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మనుషులకు […]
YS Jagan visits the affected families : రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు, వైసీపీ […]
Protests against YS Jagan visit to Tenali : గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పర్యటించారు. పర్యటన కోసం కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్కు మాత్రం నిరసనల రూపంలో ఊహించని షాక్ తగిలింది. పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా చేపట్టి ఆందోళన చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ను జగన్ పరామర్శించలేదని, రౌడీషీటర్లకు మద్దతుగా […]
Machilipatnam: భైరవం మూవీ టీమ్ మచిలీపట్నంలో సందడి చేసింది. అక్కడ జరుగుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జూన్ 8 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించారు. అందులో భైరవం మూవీ టీమ్ పాల్గొంది. బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసమే 2కే రన్ నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే మూవీ నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా […]
Talliki Vandanam Scheme Big Update: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది.మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభిస్తున్నందున డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి సంబంధించి బ్యాంక్, ఆధార్ నంబర్లను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే […]
Telangana: దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. భారీ వర్షాలు పడతాయి. ఇక రోళ్లు పగిలేలా ఎండలు కాచే రోహిణీకార్తెలో ఈ ఏడాది వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు చెప్పిన మాటలన్నీ ఉత్తవే అయ్యాయి. తెలంగాణతో పాటు దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే నెలలోనే నైరుతి రుతుపవానాలు ప్రవేశించాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావమా, లేక బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావమో తెలయదు […]
AP CM Chandrababu Today SIPB Meeting in Camp Office undavalli: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 నిమిసాలకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖపై సమీక్షించనున్నారు. అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.15కు పోర్టులు, ఫిషింగ్ హార్చర్ల నిర్మాణం, సాయంత్రం 4.30కు యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్ష […]
Bhu Bharati Act Implemented From Today Across Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతీ జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సర్వేను డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. […]
Andhra Pradesh: ఏపీలో కొందరు పోలీసులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. కనీసం పోలీస్ మ్యాన్యువల్స్ కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో శాంతి భద్రతలు కాపాడేందుకు ఓ పక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క కొందరు పోలీసుల తీరు కూటమి పాలనను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఒకరకంగా కొందరి పోలీసులకు ఇంకా పాత వాసనలు పోవడం లేదు. సోమవారం రోజు విజయవాడలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా […]