Home / ప్రాంతీయం
KCR Key Comments on MLAs Who Changed Party: తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక తప్పదని, ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చింతమడకలోని ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేతల […]
CM Chandrababu Meeting with Ministers: సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చంద్రబాబు వివరించారు. గత 8 నెలలుగా ప్రతీ గంటా లెక్కిస్తున్నామని, పాలన ట్రాక్లో పడిందని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం […]
AP Deputy CM Pawan Kalyan Plans South IndianTemple Visits : హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నా వైరల్ ఫీవర్ కారణంగా ఆయన […]
Speaker Ayyanna Patrudu says ys Jagan should conduct himself in Assembly as per rules: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా సభకు రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నియంత్రించాలని చూడటం విడ్డూరంగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ప్రమాణాలను పెంచేందుకు త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన ఢిల్లీలో ప్రకటించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి […]
CM Revanth Reddy Announced Free Sand To Indiramma Houses Scheme: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు […]
Chilkur Balaji Temple Head Priest Rangarajan Attacked by Some People: తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు పలువురు ఖండించారు. ఆయనపై దాడి దురదృష్టకరమని అన్నారు. ఈ దాడి వ్యక్తిపై చేసినట్లు కాదని, ధర్మరక్షణపై చోటుచేసుకున్న దాడిగా పరిగణించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఒక […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]
BIG Twist In Meerpet Husband Cooker Murder Case: హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసిన మీర్పేట మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు తన భార్యను అతి కిరాతంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో హంతకుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత(45), తల్లి […]
AP Deputy CM Pawan Kalyan praised Vissa Koderu village: గ్రామాలు స్వయం పోషకాలుగా మారితే.. స్వయం పాలన సాధ్యమవుతుందని, దీనివల్ల తమ గ్రామ అవసరాలను ఆయా గ్రామాలే తీర్చుకోగలుగుతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని విస్సా కోడేరు గ్రామ ప్రజలను ప్రశంసిస్తూ.. ఎక్స్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూటమి సర్కారు వచ్చాకే.. పంచాయితీల్లో ప్రక్షాళన ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లూ అధోగతే.. గత వైసీపీ […]
Kadiyam Srihari Press Meet in Hanumakonda about by-elections: ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న తీర్పు రాబోతుందని చెప్పారు. ఆదివారం హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పును తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అందులో వెనక్కి పోయేది లేదని, వేరే ఆలోచన కూడా తనకు లేదన్నారు. బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు.. […]