Home / ప్రాంతీయం
Rain Alert to andhra pradesh from today to next three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రానున్న మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు […]
Five Dead Road Accident in andhrapradesh ongole dist: ఏపీలో ఆదివారం ఉదయాన్నే ఒకే సమయంలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలోని కొప్పోలు సమీపంలో ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే బోల్తాపడిన ఈ లారీని అదే సమయంలో మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. […]
NEET re exam 2025: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5వరకు పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించనుంది. ఎలాంటి […]
TGSRTC: రాష్ట్రంలోని పెద్ద రైల్వేస్టేషన్ ఒకటి. రోజు వందల కొద్ది రైళ్లు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి జరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ ఫాంలు రైళ్ల రాకపోకలకు సరిపోవడం లేదు. దీంతో రైళ్లను గంటల తరబడి సిటీ శివార్లలో ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ పై భారీగా ఒత్తిడి […]
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో రద్దీ కనిపిస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రహదారుల విస్తీర్ణం పెరగడం లేదు. దీంతో కొద్ది దూరానికే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏదైనా అత్యవసర పనికోసం బయటకు వెళ్తే ఇక అంతే సంగతులు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే పలు కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థను తీసివేసి.. యూటర్న్ […]
Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. వరంగల్కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆగారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత కొడుతున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు నీట మునిగారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు […]
Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కొలువై ఉంది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులరాక పెరిగింది. దీంతో ఆలయ అధికారులు, ప్రభుత్వం భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. […]
Deputy CM Bhatti Vikramarka : కేంద్రం కులగణనపై తీసుకున్న నిర్ణయం తెలంగాణ సర్కారు విజయానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని మల్లన్నపాలెంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కులగణనను చేపట్టిందన్నారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు […]
Ration Card: ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులంతా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. అందుకోసం 2025 ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తున్నట్టు గతంలో ప్రకటించింది. గడువు సమయానికి ఈ కేవైసీ చేయించుకోని లబ్ధిదారులకు రేషన్ బియ్యం, సరుకుల పంపిణీని నిలిపివేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. కానీ గడువు ముగిసినా కొందరు లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వం వారికోసం మరో […]
Former Minister Harish Rao : తెలంగాణకు మంజూరైన నరేగా పని దినాలను కేంద్రం సగానికి తగ్గించడం శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయగా, సీఎం రేవంత్రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా సాధించిందేమీ లేదని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరో 8 సీట్లు వచ్చానా […]