Home / ప్రాంతీయం
Telangana CM Revanth Reddy lays foundation stone for : హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టే ఈ ఆస్పత్రిలో 30 డిపార్ట్మెంట్లు ఉండనున్నాయని, ఇందులో రోబోటిక్ సర్జరీలు చేసేలా నిర్మించనున్నారు. మొత్తం 8 బ్లాక్లు, 2వేల పడకలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తుండగా.. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
BJP Preparing For Upcoming MLC Elections In Telangana: తెలంగాణపై కమలదళం కన్నేసిందా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో చూపించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా..? రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నిక అయినా…కమలం పార్టీ గెలవాల్సిందే అన్న వ్యూహంతో పార్టీ అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఇంతకీ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ […]
CM Chandrababu Holds State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ కూటమి సర్కారు వినియోగించుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై సభ్యులతో సీఎం చర్చించారు. అనంతరం.. రూ. 44,776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు సంబందించి […]
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే ప్రజాసమస్యలపై మాట్లాడాలని బీఆర్ఎస్ పట్టుబట్టటంతో సమావేశంలో రచ్చ మొదలైంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మేయర్కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగటంతో బాటు పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మేయర్పైకి విసిరారు. ఈ క్రమంలో హస్తం నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో […]
Minister Nara Lokesh launches AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మనమిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సప్లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం […]
AP Government services available on WhatsApp from today: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. పాలనకు సాంకేతికత మెరుగులు అద్దే క్రమంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వ సేవలన్నీ మొబైల్లోని వాట్సప్ యాప్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల ప్రజలు ప్రతి పనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని, […]
GHMC Council Meeting Today Discussion On Budget Proposal: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీల వారీగా సమావేశాలు నిర్వహించుకుని తమ వ్యూహాలకు పదునుపెట్టుకున్న పార్టీలు నేటి సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నాయి. ఇక.. కౌన్సిల్లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు 125 ప్రశ్నలివ్వగా, అధికారులు 21 ప్రశ్నలకే ఆమోదం తెలిపారు. మీటింగ్ ఎజెండా ఇదే 2025-26 […]
Harish Kumar Gupta Appointed As New DGP Of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా జమ్మూ కశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం […]
AP Govt Serious on Peddireddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. మొత్తం 75 ఎకరాల అటవీ ప్రాంతానికి చెందిన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుకు […]
Again Police notice to Ram Gopal Varma: టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశిస్తూ వాట్సప్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ప్రస్తుతం షూటింగ్తో బిజీగా ఉన్నానని, ఫిబ్రవరి 4న విచారణకు రాలేనని పోలీసులు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఫిబ్రవరి […]