Home / ప్రాంతీయం
Again Police notice to Ram Gopal Varma: టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశిస్తూ వాట్సప్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ప్రస్తుతం షూటింగ్తో బిజీగా ఉన్నానని, ఫిబ్రవరి 4న విచారణకు రాలేనని పోలీసులు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఫిబ్రవరి […]
Realtor murdering divorced sister for insurance money: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా సొంత చెల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కాటూరివారిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలోని పునుగోడుకు చెందిన సంధ్య, అశోక్ కుమార్ అన్నాచెల్లెలు. అయితే సంధ్యను వివాహం కాగా, పిల్లలు పుట్టకపోవడంతో తన భర్త వదిలేశాడు. దీంతో అప్పటినుంచి సంధ్య తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. అశోక్ రెడ్డి […]
CM Revanth Reddy Inaugurates Experium Experium ECO Park in Chevella: హైదరాబాద్లోని శివారులో చేవెళ్ల సమీపంలో ఉన్న ప్రొద్దుటూరులో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కులో 150 ఎకరాల్లో రూ.450 కోట్లతో గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ ఎకోపార్కులో 25వేల జాతుల మొక్కలు, చెట్లు ఉన్నాయన్నారు. అంతేకాకుండా 85 దేశాల నుంచి అరుదైన మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి […]
Strike Siren From Feb 9 in Telangana TGRTC Bus services bandh: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచింది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ నగదు రూ.2,700 కోట్ల చెల్లింపు వంటి డిమాండ్లను ఉంచింది. ఈ డిమాండ్లను నెరవేర్చని యెడల ఫిబ్రవరి 9వ తేదీన సమ్మె చేయనున్నట్లు […]
DGP tirumala rao on increasing Cyber Crime In AP: రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతోంది. అయితే ఇతర నేరాలు తగ్గుతుండగా.. సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ మేరకు శ్రీకాకుళంలో జరగిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సైబర్ క్రైమ్ అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ను నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి […]
All Set For Nagoba Jatara of Mesrams In Adilabad District: ఆదిమ గిరిజనుల ప్రాచీన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు 8 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించే ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతరకు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిసా, తెలంగాణలోని […]
CM Chandrababu on AP Debts and Niti Aayog Reports: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని సచివాలయంలో నీతిఆయోగ్ నివేదిక మీద సీఎం మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల ఆర్థిక విధ్వంసానికి ఈ నివేదికే నిదర్శనమని చెప్పారు. […]
AP BJP New President An announcement is likely to come in the next week: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి నూతన అధ్యక్షుడిని నియమించేందుకు ఆ పార్టీ కేంద్రం పెద్దలు కసరత్తు ఆరంభించారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి 2023 జూలైలో బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక జరగాలి. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని నియమించడం ఖాయమని […]
AP Governor Abdul Nazeer Speech At Republic Day 2025: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. విశాఖ స్టీల్ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా చేశాం. […]
Telangana government to released under Rythu Bharosa: తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే రైతులకు మేలు చేయాలనే ఉద్ధేశంతో రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కోస్గి మండంలోని చంద్రవంచ గ్రామంలో ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, రైతు భరోసా కింద పంటకు […]