Home / ప్రాంతీయం
Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల ప్రారంభించారు. రాష్ట్రంలో రూ. 80 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ ను […]
Srisailam Reservoir: తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాలో ద్రోణి, అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఆయా జిల్లల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద రాక ప్రారంభమైంది. ఇక కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా […]
Deputy CM Pawan Kalyan Inaugurated ‘Mana Ooru – MataManthi’ Program: రాష్ట్రంలో మరో వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మాటామంతీ’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో మాట్లాడనున్నారు. వెండితెర వేదికగా మన ఊరు-మాటామంతీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టెక్కలిలోని థియేటర్ వేదిక కానుంది. ఈ మేరకు ప్రజల సమస్యలు తెలుసుకొని, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు. […]
4 died due to Heavy Rain in Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రాష్ట్రంలో అత్యధికంగా మెదక్లో 11.2సెం.మీల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మంచిర్యాలలో 9.9, రంగారెడ్డిలో 9, సూర్యాపేటలో 8.9, నిర్మల్లో 8.8, వరంగల్లో 8.5, సిద్ధిపేటలో 8.4, నల్గొండలో 8.2, పెద్దపల్లిలో 8.1, నిజామాబాద్లో 7.9,. హైదరాబాద్లో అత్యధికంగా బండ్లగూడలో 8.8.. అంబర్పేటలో 8.5, సైదాబాద్లో 8.3, మలక్పేటలో 8.2, పరూర్నగర్లో 7.7, ఉప్పల్లో 7.7, ఎల్బీనగర్లో 7 […]
Telangana CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీలో ఈ నెల 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశంల రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణ తరపున ప్రత్యేక అభ్యర్థనలను […]
Telangana Intermediate Supplementary Exams from Today: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లు జారీ అయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి […]
Rain Alert to Telangana and Andhra Pradesh: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ చేసింది. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి […]
Hyderabad: శుభమా అంటూ పెళ్లికి వెళ్తే పెళ్లి ఇంట్లో బంగారం దొంగతనం చేశారు. అలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్న బందువులను ఏమనాలో ఎవరిని కారణంగా చూపాలో తెలియదు. హైదరాబాద్ లోని చింతల్ కుంటకు చెందిన బందువుల ఇంటికి వివాహానికి హాజరవగా అక్కడ తన 7 తులాల బంగారాన్ని ఎవరో కొట్టేశారు. దీంతో మనస్థాపానికి గురైంది. ఆపై కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటి పరిస్థితుల్లో తులం బంగారం అంటే అటూఇటుగా ఒక లక్ష రూపాయలు అలాంటిది ఏడు […]
Maoist leader Nambala Kesava Rao : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు దుర్మరణం చెందారు. విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోలు మృతిచెందారు. మృతిచెందన వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. గణపతి తర్వాత పార్టీ పగ్గాలు.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నంబాల కేశవరావు […]
APCC chief YS Sharmila started indefinite hunger strike in support Visakhapatnam Steel Plant workers: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా ఆందోళన బాట పట్టిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ప్రకటించింది. కాగా, తొలగించిన 2 వేల […]