Home / ప్రాంతీయం
Pawan Kalyan open letter to Janasena Cadre: జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా స్పందించవద్దని […]
CM Revanth Reddy Powerful Speech in Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్ కాలేజీల విద్యార్థులకు ఇస్తున్నట్లుగానే, ఇకపై, ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. జూబ్లీహిల్స్లోని డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అనంతరం.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్కు ఆయన శంకుస్థాపన […]
AP CM Chandrababu Naidu Meets Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్లోని ఫైనాన్సియల్ ఆఫీస్లో జరిగిన ఈ భేటీ 45 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. ప్రధానంగా అమరావతి హడ్కో […]
Minister Uttam Kumar reddy Convoy Accident in the Urs for John Pahad: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఉత్తమ్ తృటిలో తప్పించుకున్నాడు. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ప్రాంతానికి ఉర్సు ఉత్సవాల సందర్భంగా బయలుదేరారు. ఈ సమయంలో మంత్రి కాన్వాయ్ నడుపుతున్న డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగా వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. గడిడేపల్లి మండల […]
CM Revanth Reddy Reached Hyderabad after davos tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన దుబాయ్ మీదుగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో సీఎం రేవంత్ బృందానికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం […]
Telangana CM Revanth Reddy concludes successful Davos trip with record investments: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తైంది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మూడు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. కాగా, పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం […]
Election Commission designates Jana Sena Party as Recognised Regional party: ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో బాటు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటుడు, జనసేన అధినేత దశాబ్ద కాలపు కష్టానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ జనసేన అభ్యర్థులుగెలుపొందగా, తాజాగా […]
New Judges appointed to The Telugu High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అందులోభాగంగా తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఆంధ్రప్రదేశ్కు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జాబితా ఇదే.. తాజా ఉత్తర్వుల ప్రకారం.. జస్టిస్ రేణుక, జస్టిస్ నర్సింగ్రావు నందికొండ, జస్టిస్ మధుసూధన్ రావులు తెలంగాణ హైకోర్టులో రెండేళ్ల […]
High Tension In Patancheru Congress Leaders Protest Against MLA Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంపు ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు ఆ […]
Ex-Army murders wife, boils body parts in cooker in Hyderabad: మృగాన్ని మించిన కిరాతకం.. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షకుడు. సమాజం సిగ్గు పడేలా అమానీయ ఘటన.. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం. మనిషిగా పుట్టిన ఎవడైనా ఇలా చేస్తాడా? క్రైమ్ సినిమాలను అన్ని కలిపి ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన గురుమూర్తి.. తన భార్యను అతి కిరాతకంగా చంపి కుక్కర్లో ఉడికించిన ఘటన హైదరాబాద్ […]