Home / ప్రాంతీయం
Telangana IAS Ronald Rose: ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్కు భారీ ఊరట లభించింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రోనాల్డ్ రాస్ కూడా ఉన్నారు. అయితే, రోనాల్డ్ రాస్ మాత్రం మళ్లీ క్యాట్ను ఆశ్రయించడంతో తాజాగా, క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏపీ […]
New Liquor Brands In Telangana: మద్యం బాబులకు గుడ్ న్యూస్. తెలంగాణలో త్వరలో కొత్త లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ప్రకటనతో 604 రకాల బ్రాండ్లు సరఫరా చేసేందుకు 92 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇండియన్కు సంబంధించినవి 331 కొత్త బ్రాండ్లు ఉండగా.. 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, ప్రస్తుతం 6 కంపెనీలు మాత్రమే లిక్కర్ సరఫరా చేస్తున్నాయి. గుత్తాధిపత్యం లేకుండా కొత్త […]
Central Government gives green signal to Amaravarti Hyderabad green field highway: తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు పరిష్కారం కాని అంశాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్రం అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంచేందుకు కేంద్రం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని ప్రతిపాదనలు పంపింది. తాజాగా, కేంద్ర హోంశాఖ […]
Pawan Kalyan First Reaction on Son Mark Shankar Injury in Fire Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడి జరిగిన ప్రమాదంతో స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు పర్యటనలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడికి జరిగిన ప్రమాదన సంఘటనపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ కష్టసమయంలో తనకు […]
BRS Working President KTR Comments on SCAM: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. 400 ఎకరాలు కాదని, దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని ఆరోపణలు చేశారు. కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని తెలిపారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని వెల్లడించారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తున్నారని, […]
YS Jagan Allegations Against Chandrababu Naidu Government: రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించారు. గ్రామానికి చెందిన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చారు. అసలు దాడి ఎలా జరిగింది.. ఎంత చేశారని అడిగి తెలుసుకున్నారు. లింగమయ్య కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో బీహార్ […]
AP Deputy CM Pawan Kalyan Araku Visit: కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటించారు. డుంబ్రిగుడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి, రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. కురిడిని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ఈ సందర్భంగా పవన్ […]
Chiranjeevi Released Mark Shankar Health Update: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సింగపూర్ ఆసుపత్రిలో వైద్యులు శంకర్కు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాబు కాళ్లకు స్వల్పంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో శంకర్తోపాటు మరో 15 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. ప్రస్తుతం […]
Theft in Kia Car Industry: ఏపీలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా కార్ల కంపెనీ కియాకు దొంగలు ఎసరు పెట్టారు. ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఏకంగా 900 ఇంజిన్లు దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లను అర్ధరాత్రి దొంగిలించారు. వాస్తవంగా ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. కానీ, విషయాన్ని దాచినట్లు తెలుస్తోంది. తాజాగా దొంగతనం […]
Sensational Verdict on Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇందులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 5 మంది నిందితులకు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేసింది. 45 రోజులపాటు హైకోర్టు […]