Home / ప్రాంతీయం
Hyderabad Metro Ticket Price Revised: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కొద్దిరోజుల క్రితం 20 శాతం మేర మెట్రో టికెట్ ధరలను పెంచింది. దీంతో పెద్దఎత్తున్న వ్యతిరేకత వచ్చింది. దీంతో తాజాగా 10 శాతం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన ఛార్జీల వివరాలను తెలుపుతూ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సవరించిన ఛార్జీలతో కనిష్టంగా 2 కి.మీ. […]
MP DK Aruna appointed as FCI Chair Person of Telangana by Central Govt.: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్గా ఎంపీ డీకే అరుణను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, […]
2 months old son Killed by her Mother in Siddipet: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి తన 2 నెలల పసికందును చంపి బావిలో పడేసిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. అప్పన్నపల్లిలో శ్రీమాన్, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 2 నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. ఈ నెల17న భర్త శ్రీమాన్ పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు […]
Fire Accident in Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్ – 2 మిషన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో కేబుల్స్తో పాటు మిషన్ పరికరాలు దగ్ధమయ్యాయి. ఈ కారణంగా ప్రొడక్షన్స్కి అంతరాయం ఏర్పడింది. మిషన్- 2లో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ లీక్ కావడంతో పాటు నిప్పు రవ్వలు ఆయిల్పై పడడంతో మంటలు […]
Lookout Notices Issued to Former Minister Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ టుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ముంబైలో కొడాలి నానికి గుండె ఆపరేషన్ చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అక్రమాలపై […]
2 Dyas Heavy Rains in Telangana: తెలంగాణలో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు మద్య అరేబియా సముద్రంపై ఉపరితల ఆవర్తనం, అలాగే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలోని పలు […]
Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పథకాల అమలుకు రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. నేడు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు రక్షణ […]
Covid-19 Positive Case Register in Visakha: దేశంలో కరోనా కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా విశాఖలో వెలుగు చూశాయి. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్ వచ్చింది. మహిళను వారం రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా […]
Hanuman Shobha Yatra in Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర అత్యంత వైభంగా జరిగింది. హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వేలాది మందితో ప్రారంభమై పట్టణ వీధుల సాగింది. యువకులు, భక్తులు అత్యధిక మంది కాషాయం జెండాతో ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు […]
Somireddy Challenge to YS Jagan: విశాఖలో ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపుపై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ, వడ రేటుకు, ఒక రూపాయికి భూమిని కేటాయించి ఉంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును కోరదామని అన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను […]