Home / ప్రాంతీయం
Telangana Cabinet Meeting Ended: సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ 2 గంటలపాటు సాగింది. అయితే ఆమోదం తెలిపిన ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్లో భాగంగా […]
Deputy Mayor Election in Tirupati: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా.. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉండగా.. కోరం 50 శాతం లేకపోవడంతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం […]
Telangana BRS MLAs Defection Case: కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ […]
Tirupati Deputy Mayor Election Issue MLC Sipai Subramanyam Missing News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 50 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నాయి. కానీ సోమవారం ఓటింగ్కు 22 మంది మాత్రమే హాజరయ్యారు. 50 శాతం కోరం లేనందున డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక పీఠాన్ని […]
Notification Released for MLC Elections in Telangana: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి […]
Telangana Assembly Sessions today Implementation Of BC Caste Census and SC Classification: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. మంగళవారం 11 గంటలకు మొదలయ్యే శాసనసభ, శాసనమండలి సమావేశం గురించి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు అందాయి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల […]
BJP Announces District Presidents for 27 Districts in Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు 27 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. జిల్లా రిటర్నింగ్ అధికారి ద్వారా కొత్త అధ్యక్షుడికి సమాచారం అందించారు. అయితే ఉదయం వాట్సప్ ద్వారా నూతన అధ్యక్షులకు జిల్లా రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను పంపించారు. కాగా, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించింది. మధ్యాహ్నం 3 గంటల […]
Guntur West Politics in Andhra Pradesh: ఆ జిల్లాలో ఓ నియోజకవర్గం అనధికారికంగా మైనార్టీ నియోజకవర్గం. ఏ పార్టీ ఐనా సరే..మైనార్టీలనే అభ్యర్థులుగా ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించినా సొంత పార్టీలో నేతల కుమ్ములాటతో సతమతమౌతున్నాడు. స్ట్రీట్ ఫైటింగ్స్ కూడా తప్పడంలేదట. మరోవైపు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి..తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అంతా తల పట్టుకుంటున్నారంట. నియోజకవర్గంలో నేతలతీరు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా […]
Announces MLC Elections for Telangana, Andhra Pradesh: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు మార్చి 29వ తేదీన ఖాళీ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు […]
South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళికలు ఉండాలి.. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. […]