Home / ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే.
కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పిచ్చి కుక్కలా చంద్రబాబు అరుస్తున్నాడు అని ఆయన అన్నారు. చంద్రబాబు ని తిరగనియ్యకుండా ఈ జీ.వో తీసుకొచ్చారు అనే వాదనని ఖండిస్తూ.. వైసీపీ అధికారం లోకి
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగిన బాబు పర్యటన నేడు మూడో రోజుకి చేరింది.
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.
ఏపీలో విపక్ష నేతలు రోడ్షోలు, ర్యాలీలు చేయకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లకు మంత్రి పినిపే విశ్వరూప్ శుభవార్త చెప్పారు. గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు.
సాధారణంగా జంతువులలో పులులు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు అయితే చెప్పలేనంతగా ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా భయం కూడా ఉంటుంది.
జీవో నెంబర్ 1ను కావాలనే తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.