Mekapati Chandrasekhar Reddy : నడిరోడ్డు మీద కూర్చోని.. వారికి సవాల్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్కు వచ్చారు. అంతే కాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- PS 2 : మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ రిలీజ్..
- Anchor Sreemukhi : అందాల తెరల హద్దులను చెరిపేస్తున్న యాంకర్ శ్రీముఖి..
- Dahi Controversy: తమిళనాడులో అసలేంటీ ‘దహీ’ వివాదం?