Home / తాజా వార్తలు
2025 Auto Expo: 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఒక నెలలోపు ప్రారంభం కానుంది. ఈ ఎక్స్పో జనవరి 17 నుండి 22 వరకు జరుగుతుంది. తాజాగా ఈ ఈవెంట్లో పాల్గొనబోయే ద్విచక్ర వాహన కంపెనీల జాబితాను వెల్లడించారు. కొన్ని కంపెనీలు 2025 ఇండియా మొబిలిటీ ఎక్స్పోలో ఆవిష్కరించే తమ భవిష్యత్ మోడల్ల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. ఈ కంపెనీల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. TVS నివేదిక ప్రకారం టీవీఎస్ ఈ ఎక్స్పోలో ప్రధానంగా […]
Sukumar Said He Quits Movies: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఈయన డైరెక్షన్, మేకింగ్ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆయన సినిమాలంటే యూత్లో యమ క్రేజ్ ఉంది. సినిమాలకు ముందు లెక్కల మాస్టర్గా పని చేసిన ఆయన ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తొలి మూవీతోనే భారీ విజయం సాధించారు. అంతేకాదు ఈ సినిమాకి ఇప్పటికీ యూత్లో ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. అంతగా తన మేకింగ్, టేకింగ్తో ఆడియన్స్ ఆకట్టుకునే ఈ […]
Limited Time Deal: చైనీస్ టెక్ బ్రాండ్ వన్ప్లస్ మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ OnePlus Nord CE4 5Gపై ప్రత్యేకమైన డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ నుంచి ఈ మొబైల్ కొనుగోలు చేసినప్పుడు కంపెనీ రూ. 1599 విలువైన OnePlus Nord Buds 2Rని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. బ్యాంక్ ఆఫర్ల కారణంగా ఫోన్లపై తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ను చౌకగా ఆర్డర్ చేయడానికి, ఉచిత […]
Allu Arjun Questioned By Police: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు స్టేషన్కు చేరుకున్న అల్లు అర్జున్ను పోలీసులు లోపలికి తీసుకువెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే నాలుగు వారాల మధ్యంత బెయిల్పై అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఈ కేసులో విచారణకు రావాలని సోమవారం పోలీసులు […]
Police Notice to Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు లోపలికి తీసుకువెళ్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సోమవారం చిక్కడపల్లి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు(డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందిన నేపథ్యంలో అల్లు అర్జున్ మంగళవారం ఉదయంపోలీసుల విచారణకు హాజరు అయ్యారు. అల్లు […]
National Consumer Rights Act: దేశంలోని వినియోగదారులు కొనే ప్రతీ వస్తువులో నాణ్యత, తూకం, విలువ పరమైన లోపాలు లేకుండా చూడటంతో బాటు వారు పొందే సేవలు తగిన ప్రమాణాలతో ఉండేలా చూసేందుకు గానూ 1986 డిసెంబరు 24న భారత ప్రభుత్వం ‘జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం’పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కాలానుగుణంగా అనేక సవరణలు చేస్తూ దీనిని బలోపేతం చేస్తూ వస్తోంది. ఈ చట్టం అన్ని రకాల మోసాలు, అవకతవకల నుండి వినియోగదారులకు రక్షణను […]
Centre Scraps ‘No Detention Policy’ For Classes 5 and 8: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్కు సంబంధించిన నో డినెన్షన్ను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు తమ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కేంద్రం తాజా నిర్ణయంతో ఇకపై వారంతా తప్పనిసరిగా ఆయా తరగతులలో ఉత్తీర్ణత […]
AP Deputy CM Pawan Kalyan Visit Gudavalluru Krishna: ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలిన జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా శుక్ర, శనివారాల్లో మన్యంలో పర్యటించిన జనసేనాని, సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ […]
Vinod Kambli admitted to hospital due to deterioration in health: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సోమవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఆసుపత్రి బెడ్పై కాంబ్లీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కాంబ్లీ […]
Former Supreme Court judge V. Ramasubramanian appointed NHRC: జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగియగా, నాటి నుంచి తాత్కాలిక చైర్పర్సన్గా విజయ భారతి సయానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో పుట్టి.. ఛైర్మన్ వరకు వి.రామసుబ్రమణియన్ 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు […]