Home / తాజా వార్తలు
Sai Pallavi Star in Nithiin Yellamma: నితిన్ హీరోగా బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిదా మూవీలో […]
Vivo T3 Lite 5G Price Drop: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ స్పెషల్ ఫెయిర్ల ద్వారా స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు సైట్ ఎంపిక చేసిన మొబైల్ల కోసం తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వాటిలో Vivo T3 Lite 5Gపై భారీ తగ్గింపు కనిపిస్తుంది. ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్. […]
Tammareddy Bharadwaj Shocking Comments on Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్రంలో, సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిణామాలు గురించి తెలిసిందే. పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమే ఇలా జరిగిందని, పర్మిషన్ […]
2025 Tata Tiago Launch: టాటా మోటర్స్ ఇప్పుడు హ్యాచ్బ్యాక్ కార్ సెగ్మెంట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కంపెనీ తన పాపులర్ కార్ టియాగో ఫేస్లిఫ్ట్ మోడల్ను విడుదల చేయబోతోంది. ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సమాచారం ప్రకారం.. టాటా ఈసారి టియాగోలో చాలా పెద్ద మార్పులు చేయబోతోంది. జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కొత్త మోడల్ను ప్రదర్శించనున్నారు. అయితే ఈ విషయంలో కంపెనీ నుంచి […]
Top Selling Premium Phones: ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్లో ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు మరోసారి తమ మార్క్ను చూపించాయి. ఒప్పో, వివో, షియోమి, వన్ప్లస్, రియల్మి బ్రాండ్లను దగ్గరికి కూడా రాకుండా చేశాయి. ఈ కంపెనీల ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులు ఆపిల్, సామ్సంగ్ ఫోన్లపై విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, చైనీస్ కంపెనీల ప్రభావం ఇప్పటికీ మిడ్ రేంజ్ బడ్జెట్ పరిధిలోనే ఉంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లు 60 శాతానికి పైగా […]
Pawan Kalyan and Chiranjeevi Pays Tribute to Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్య గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ […]
2025 Honda SP160: ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హోండా తన ప్రసిద్ధ బైక్ SP160ని 2025కి అప్డేట్ చేసింది. ఈ మోడల్లో కాస్మెటిక్, మెకానికల్ మార్పులతో రానుంది, ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇది షార్ప్ ఫ్రంట్ డిజైన్ను పొందింది, ఇందులో స్పోర్టీ LED హెడ్ల్యాంప్లు ఉన్నాయి. దీని మొత్తం డిజైన్ అలాగే ఉన్నప్పటికీ, ఇది ఇప్పుడు నాలుగు కలర్ ఆప్షన్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ డీప్ […]
Mariamma Murder Case updates 34 members arrest: దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరియమ్మ హత్య కేసులో 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 34 మందిని మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా, […]
Flipkart Mobile Offers: మీరు గేమింగ్ను ఇష్టపడతారా? శక్తివంతమైన ప్రాసెసర్తో కూడిన స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా?. అయితే ఈ డీల్ మీ కోసమే. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ Realme GT 6 మొబైల్పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన పెద్ద బ్యాటరీ, పనితీరు కోసం శక్తివంతమైన ప్రాసెసర్ అందించారు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్లోని కెమెరా కూడా మంచి క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్పై అందుబాటులో […]
Pakistan-Based Lashkar Terrorist Abdul Rehman Makki Dies Of Heart Attack: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ బామ్మర్ది, నిషేధిత లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం కన్నుమూశారు. లాహోర్లో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మధుమేహంతో బాధపడుతుండగా లాహోర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా.. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే కుప్పకూలినట్లు వైద్యులు వెల్లడించారు. లష్కరే తోయిబా ప్రకారం.. అబ్దుల్ రెహమాన్ మక్కీ గత కొంతకాలంగా […]