400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే : టీజీఐఐసీ

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే : టీజీఐఐసీ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home /Author M Rama Swamy

M Rama Swamy

Author- Prime9
400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే : టీజీఐఐసీ

400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే : టీజీఐఐసీ

తెలంగాణ | March 31, 2025

TGIIC : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్శిటీ లోపల, బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే టీజీఐఐసీ కీలక ప్రకటన […]

IPL 2025 : చెన్నై విజయ లక్ష్యం 183

IPL 2025 : చెన్నై విజయ లక్ష్యం 183

ఐపిఎల్ | March 30, 2025

IPL 2025 : ఐపీఎల్‌లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (81) పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ పరాగ్(37) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్, ఖలీల్, పతిరణ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి శుభారంభం […]

P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం : సీఎం చంద్రబాబు

P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ | March 30, 2025

P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని, అందుకే వినూత్న కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ‘పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌, పార్టనర్‌షిప్‌గా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. […]

Telangana Fine Ric : శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Fine Ric : శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి : సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ | March 30, 2025

Telangana Fine Ric : రాష్ట్రంలో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం తింటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం 1.90 పైసలకే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పథకాన్ని దివంగత ఎన్టీ రామారావు కొనసాగించారని గుర్తుచేశారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారని […]

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపిఎల్ | March 30, 2025

IPL 2025 : ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్, చెన్నై మధ్య మరికాసెపట్లో గువాహటి వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్‌ను మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై జట్టు : రచిన్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్ అహ్మద్, అశ్విన్, ఖలీల్, పతిరాణ ఉన్నారు. ఆర్‌ఆర్ జట్టు : జైస్వాల్, సంజు, నితీశ్ రాణా, పరాగ్, జరెల్, హెట్‌మెయర్, హసరంగ, […]

Naxalites surrender : 50 మంది నక్సలైట్ల లొంగుబాటు

Naxalites surrender : 50 మంది నక్సలైట్ల లొంగుబాటు

జాతీయం | March 30, 2025

Naxalites surrender : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బీజాపూర్‌‌లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్, సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇతడిపై రూ.8లక్ష రివార్డు ఉంది. మరో ఇద్దరు కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణిపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై రూ.60లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మొత్తం 50 మంది […]

IPL 2025 : ఢిల్లీ విజయం.. ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో ఓటమి

IPL 2025 : ఢిల్లీ విజయం.. ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో ఓటమి

ఐపిఎల్ | March 30, 2025

PL 2025 : ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. డూప్లెసిస్ (50) పరుగులతో అదరగొట్టాడు. జేక్ ఫ్రెజర్(38), కేఎల్ రాహుల్ 15 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ పోరెల్ (34), స్టబ్స్ (21) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కేడే […]

PM Modi : భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం : ప్రధాని మోదీ

PM Modi : భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం : ప్రధాని మోదీ

జాతీయం | March 30, 2025

PM Modi : విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన్‌కీ బాత్‌ 120వ కార్యక్రమంలో ప్రధాని ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాయని తెలిపారు. భారత్‌లోని ఆయా పండుగల గురించి ప్రధాని ప్రసంగించారు.     ఆయా భాషల్లో మోదీకి శుభాకాంక్షలు.. ఇండియాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆయా […]

IPL 2025 : సన్ రైజన్స్ ఆలౌట్.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయలక్ష్యం 164

IPL 2025 : సన్ రైజన్స్ ఆలౌట్.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయలక్ష్యం 164

ఐపిఎల్ | March 30, 2025

IPL 2025 : ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 1, ఇషాన్ 2, నితీశ్ 0, హెడ్ 22 పరుగులు చేసి తడబడ్డారు. హైదరాబాద్ జట్టును అనికేత్ (74) పరుగులు చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ (32) ఫర్వాలేదనిపించాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు, కుల్దీప్ […]

EarthQuake : మయన్మార్‌లో మళ్లీ భారీ భూకంపం

EarthQuake : మయన్మార్‌లో మళ్లీ భారీ భూకంపం

అంతర్జాతీయం | March 30, 2025

EarthQuake : మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీన్ని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే సహాయక బృందాలు స్పందించాయి. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీస్తున్నారు. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం సంభవించింది. దీంతో రోడ్లు, వంతెనలు, కమ్యూకేషన్ వ్యవస్థ […]

← 1 … 46 47 48 49 50 … 76 →

తాజా వార్తలు

మరిన్ని
  • Paradise Movie: నాని – అనిరుధ్ కాంబో.. ఆడియో రైట్స్ ఆ మాత్రం లేకపోతే ఎలా.. ?

    May 14, 2025
  • Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

    May 14, 2025
  • ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

    May 14, 2025
  • Chhattisgarh : ఆపరేషన్‌ కగార్‌లో 31 మంది మావోలు మృతి : డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

    May 14, 2025
  • Thammudu: అన్నయ్య రావడం లేదు.. తమ్ముడు వస్తున్నాడట.. ?

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam