Home /Author Guruvendhar Reddy
Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో […]
Deputy CM Pawan Kalyan to Attend Ceremonial Handover of Kumkis to AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకేలను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ రాష్ట్రానికి కుంకీ ఏనుగులను రప్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్రానికి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, కుంకీ ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని […]
Rajasthan Royals Won The Match Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో చెన్నైపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (43), బ్రెవిష్(42), దూబె(39), ధోనీ(16), కాన్వే(10) పరుగులు చేశారు. రాజస్థాన్ […]
52 Covid Cases, 2 Deaths in Maharashtra: మహారాష్ట్రలో 52 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్తో ఇద్దరు మృతి చెందినట్లు మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరికి హైపోకాల్సెమియా మూర్ఛ వ్యాధి ఉండగా.. మరొకరికి క్యాన్సర్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, […]
2 Arrested For Hacking Websites in Gujarat: గుజరాత్లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ సహా అన్సారీని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిద్దరూ పలు భారతదేశానికి సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా వెబ్సైట్ల హ్యాక్ చేశారు. కాగా, హ్యాక్ చేసిన నిందితులు వెబ్సైట్లలో భారత వ్యతిరేక సందేశాలు పోస్టింగ్ చేశారు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ను సైతం ఈ హ్యాకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు […]
Mumbai Indians vs Delhi Capitals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్ల్లో ఏడింట గెలిచి 4వ స్థానంలో ఉంది. అలాగే ఢిల్లీ 12 మ్యాచ్ల్లో ఆరింట గెలిచి 5వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇరు జట్లుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. […]
Covid-19 Cases Increasing in India: భారత్లో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాలకు పరిమితమైన ఈ కేసులు.. భారత్లో పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. తొలుత సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో వైద్యులు పరీక్షించగా.. ఎల్ఎఫ్ 7, ఎన్బీ.1.8 వేరియంట్లు కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే, ఈ వేరియంట్లు జేఎన్.1 నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ జేఎన్.1 అనేది […]
UPSC Indian Forest Service exam 2024 result Out Now: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కనిక అనభ్కు మొదటి ర్యాంకు, ఖండేల్వాల్ ఆనంద్ సెకండ్ ర్యాంకు, అనుభవ్ సింగ్ మూడో ర్యాంకు, జైన్ సిద్ధార్థ్ పరస్మల్ నాలుగో ర్యాంకు, మంజునాథ్ శివప్ప నిడోని ఐదో ర్యాంకు వచ్చింది. అయితే ఈ ఐఎఫ్ఎస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్రెడ్డికి 11వ ర్యాంకు రాగా, యొడుగూరి ఐశ్వర్యారెడ్డికి […]
Hyderabad Metro Rail Reduces 10% Charges: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇటీవల పెంచిన ఛార్జీలపై హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెట్రో ఛార్జీలను తిరిగి సవరించింది. ఇందులో భాగంగానే పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, తగ్గిన ఈ ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నట్లు తెలిపింది. కాగా, ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచింది. కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి […]
Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ […]