Home /Author Guruvendhar Reddy
Champions Trophy 2025 Pakistan vs New Zealand match : ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్తో న్యూజిలాండ్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ నెగ్గిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కరాచీ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్కు గాయం కారణంగా పాక్ యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ దూరమయ్యాడు. మరో వైపు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తీవ్రంగా గాయపడిన సంగతి […]
Champions Trophy 2025 Starts Today onwords: ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి మొదలు కానుంది. ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది, మొత్తం టోర్నీలో 15 మ్యాచ్లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఇందులో ఇరు గ్రూప్ల్లో నుంచి తొలి రెండు జట్లు సెమిస్కు చేరుతాయి. భారత్ తొలి మ్యాచ్ రేపు బంగ్లాదేశ్తో ఆడనుంది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఛాంపియన్స్ […]
UPSC Civils 2025: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఈ నెల 11తో ముగియగా, అధికారులు గడువును 18 వరకు పొడిగించారు. […]
VIJAYA Offers 10% Discount on Vijayawada Route: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. విజయవాడ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ఈ మార్గాల్లో దాదాపు 8 నుంచి 10శాతం వరకు చార్జీల్లో రాయితీ పొందవచ్చు. ఈ రాయితీలో భాగంగా లహరి నాన్ ఎసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 […]
Cracks in Maharashtra’s ruling Mahayuti alliance: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించనున్నారు. అయితే, శిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని పార్టీ […]
KCR Visits Passport Office for Renewal: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్లో ఉన్న పాస్పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు ఆయన పాస్పోర్టు కార్యాలయంలో తన పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. కాగా, డిప్లమాటిక్ పాస్పోర్టు స్థానంలో సాధారణ పాస్పోర్టుల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి తన కాన్వాయ్లో కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు తన పనిని పూర్తి చేసుకొని నేరుగా తెలంగాణ […]
Maha Shivaratri Brahmotsavam Begins in Srisailam: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహా క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రంలో ఓకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. ఈ ఆలయంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈనెల 23వ […]
YS Jagan Guntur Tour To Support Mirchi Farmers: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డుకు వాహనంలో బయలుదేరారు. మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున జగన్ టూరుకు అనుమతి లేదని మిర్చి యార్డు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధం అంటూ మైక్లో […]
BRS to hold state executive meet on Today: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 7 నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్కు రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం, సభ్యత్వం, […]
Keerthy Suresh New Movie Baby John On OTT: ‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్లో నటించిన తొలి మూవీ ‘బేబీ జాన్’. ఈ మూవీ ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు […]