Home /Author Guruvendhar Reddy
Chennai Super Kings Vs Rajasthan Royals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చెన్నై 12 మ్యాచ్లు ఆడగా.. మూడింట గెలిచి మిగతా 9 మ్యాచ్ల్లో ఓడింది. ఇక, రాజస్థాన్ 13 మ్యాచ్ల్లో మూడింట గెలవగా… 10 మ్యాచ్ల్లో ఓటమి చెందింది. పాయింట్ల […]
Hyderabad won by 6 wickets against Lucknow in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నో జట్టుకు కీలక మ్యాచ్ కాగా, హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ నుంచి లక్నో నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్ష్(65), మార్క్రమ్(61) మంచి శుభారంభం అందించారు. […]
Robbery in Telangana Raj Bhavan Important Files Missing: తెలంగాణలోని రాజ్భవన్లో చోరీ జరిగింది. ఈ మేరకు హార్డ్డిస్క్లు మాయమయ్యాయి. రాజ్భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్డిస్క్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులో రూమ్ నుంచి హార్డ్డిస్క్లు అపహరణకు గురైనట్లు సీసీ ఫుటేజీలో సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న రాత్రి చోరి జరిగినట్లు నిర్ధారించారు. హెల్మెట్తో కంప్యూటర్ రూమ్లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. హార్డ్డిస్క్లలో రాజ్భవన్ […]
4 Died in Road Accident Parigi Vikarabad: వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి మెరుగైన చికిత్స అవసరం ఉండగా… హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాల […]
Vizianagaram Conspiracy Case Key Facts Six Members Plan Bomb Attack In Hyderabad: విజయనగరం ఉగ్ర కుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో నిందితులు సిరాజ్, సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు నిందితులను తరలించారు. ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు తెలిసింది. వీరిద్దరూ హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేశారు. ఇన్స్టా, టెలిగ్రామ్లో మొత్తం ఆరుగురు […]
CM Revanth Reddy and Ministers in Nallamala Declaration: నల్లమల డిక్లరేషన్తో ఆదివాసీలు, బంజారాలు, చెంచులకు లబ్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని మాచారంలో నిర్వహించిన సభా వేదికపై నల్లమల డిక్లరేషన్ ఆవిష్కరించారు. దీని ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు జరుగుతాయన్నారు. అంతకుముందు ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలతో […]
Ex-Minister KTR Sensational Comments on Congress govt Over Hyderabad Fire Accident: అందాల పోటీలు కాదు.. అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూాడాలని సూచించారు. తాను రాజకీయంగా మాట్లాడడానికి రాలేదని, ప్రభుత్వాలు […]
Saraswati Pushkaralu 5th Day Huge Devotees: జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరం కుంభమేళాను తలపిస్తుంది. ఈ మేరకు సరస్వతి పుష్కరాలు ఐదోరోజు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు.. ఈ నెల 26 వరకు జరగనున్నాయి. పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచే వేలాదిగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు తెల్లవారుజామునే […]
Indira Soura Giri Jala Vikasam Scheme Launched by CM Revanth Reddy: నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ మేరకు 23 మంది చెంచు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా […]
Kadiri Municipality Won by TDP, chair person Dilsha Dunnisa: సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్గా దిల్షా దున్నిషా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారిలు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కాగా, ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఇదిలా ఉండగా, కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. అయితే వాటిలో టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కదిరి మున్సిపాలిటీ […]