Home /Author Guruvendhar Reddy
10% Discount on Hyderabad Metro Tickets form Today: మెట్రో ప్రయాణికులు గుడ్ న్యూస్. కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలులో ఛార్జీలను కనీసం రూ.10 నుంచి రూ.12కు పెంచగా.. అత్యధికంగా రూ.60 నుంచి రూ.75 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెంచిన ఛార్జీలపై మరోసారి పరిశీలించి 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. […]
Sunrisers Hyderabad Won the Match against RCB in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓటమి చెందింది. టాప్ ప్లేస్ బెర్తు కోసం బెంగళూరు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆశలపై బెంగళూరు నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్ ఓటమితో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. పంజాబ్ 17 పాయింట్లతో రన్ రేట్ […]
6 Killed Road Accident in Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలంలోని తాటి చెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు బాపట్ల జిల్లా స్టువర్ట్పురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని మెరుగైన చికిత్స […]
Tirumala Online Darshan Tickets Released: తిరుమల తిరుపతికి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలోని వైకుంఠ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు గంటలకొద్దీ క్యూలో నిల్చుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తిరుమలకు వస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి పలు సేవలకు సంబంధించి ఆగస్టు నెల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఉదయం […]
MP DK Aruna appointed as FCI Chair Person of Telangana by Central Govt.: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్గా ఎంపీ డీకే అరుణను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, […]
2 months old son Killed by her Mother in Siddipet: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి తన 2 నెలల పసికందును చంపి బావిలో పడేసిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. అప్పన్నపల్లిలో శ్రీమాన్, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 2 నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. ఈ నెల17న భర్త శ్రీమాన్ పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు […]
Central Government Approves Increase in IPS Cadre for Telangana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఐపీఎస్ల సంఖ్య 151కి పెరిగింది. అంతకుముందు ఐపీఎస్ల సంఖ్య 139 ఉండేది. ఈ మేరకు డీఓపీటీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 76 నుంచి 83కి పెంచింది. అలాగే, స్టేట్ డిప్యూటేషన్ రిజర్వ్ […]
Fire Accident in Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్ – 2 మిషన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో కేబుల్స్తో పాటు మిషన్ పరికరాలు దగ్ధమయ్యాయి. ఈ కారణంగా ప్రొడక్షన్స్కి అంతరాయం ఏర్పడింది. మిషన్- 2లో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ లీక్ కావడంతో పాటు నిప్పు రవ్వలు ఆయిల్పై పడడంతో మంటలు […]
Lookout Notices Issued to Former Minister Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ టుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ముంబైలో కొడాలి నానికి గుండె ఆపరేషన్ చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అక్రమాలపై […]
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad in 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్న అటల్ బీహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం కానుంది. ఎలాగైనా హైదరాబాద్ను ఓడించి పాయింట్ల పట్టికలో తొలి స్థానం కైవసం చేసుకునేందుకు ఆర్సీబీ కసరత్తు చేస్తుంది. […]