Home /Author Guruvendhar Reddy
Telangana high court Justice Girija Priyadarsini Passed Away: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఎన్బీఎమ్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అలాగే లేబర్ అండ్ ఇండస్ట్రీలా లో మాస్టర్స్ చదివిన ఆమె మూడు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. […]
Indian Army Vehicle Falls Into Gorge three Soldiers Dead: జమ్మూకశ్మీర్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందని ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 11.30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి 44 వెంట శ్రీనగర్ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడింది. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్లోని రంగజభన్ జిల్లాలో రాంభవ్ వద్ద 700 అడుగుల లోతైన లోయలో […]
Sri Lanka Womens vs india Womens : ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక మహిళా జట్టుతో భారత్ మహిళా జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో రిచా ఘోష్ (58) హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 37, ప్రతీక […]
India Curb on water flow through Baglihar: భారత్, పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. భారత్ అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన భారత్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, పాకిస్థాన్పై భారత్ నీటి యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్పై భారత్ రెండో దశ చర్యలు ప్రారంభించింది. భారత్ నుంచి పాక్కు నదీజలాల ప్రవాహాలను కట్టడి చేసింది. ఇప్పటికే సింధు […]
Hyderabad Metro Rail Ticket charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మెట్రో ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మెట్రోను లాభాలు తీసుకొచ్చేందుకు గతంలోనే ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపు విషయమై అప్పుడు […]
Baloch Liberation Army VS Pakistan Army: బలూచిస్తాన్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు పడ్డాయి. బలూచిస్తాన్ వీడాలని పాక్, చైనాకు బలూచ్ లిబరేషన్ ఆర్మీహెచ్చరికలు జారీ చేసింది. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్న దిశగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. కాగా, బలూచిస్తాన్పై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇప్పటికే పాక్ సైన్యానికి బలూచిస్తాన్లో ఎదురుదెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చేతికి మంగుచోర్ పట్టణం చిక్కింది. ఈ మేరకు బీఎల్ఏ డత్ స్క్వాడ్ […]
Pakistan Ambassador Strong Warning to India: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో రష్యాలో ఉన్న పాకిస్థాన్ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ జమాలీ ఓ ఇంటర్వ్యేలో మాట్లాడారు. పాక్లోని పలు ప్రాంతాలపై భారత్ దాడి చేయనుందన్న విషయం కొన్ని లీక్డ్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. భారత్ దాడి చేస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్రతి దాడి […]
Minister Ponnam Prabhakar Key Decision About RTC Employees: కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మే 5, మే 6వ తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం పనిచేయాలన్నారు. గత పదేళ్లుగా ఆర్టీసీ నిర్వర్యమైందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ గాడిలో […]
Rain Alert to andhra pradesh from today to next three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రానున్న మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు […]
KKR vs RR and Punjab Kings vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మేరకు వీకెండ్ సందర్భంగా ఆదివారం రెండు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా.. ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకున్న రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. తొలి మ్యాచ్ కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు కోల్కతా 10 మ్యాచ్లు ఆడగా.. 4 మ్యాచ్లు గెలుపొంది […]