Home / Telangana
ICET 2025 Application Deadline Extended May 15th: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఐసెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఐసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించడంతో చాలా మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫె సర్ అలువాల రవి ప్రకటన విడుదల చేశారు. ఈ […]
Rain Expected in Telangana for Next Three Days: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. […]
Miss World 2025 @Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి […]
Ban on Drones at Shamshabad Airport during India – Pakistan War: భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించారు. ఎయిర్ పోర్టుకు 10కిలో మీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం […]
Miss World 2025 Contest Starts from Today in Hyderabad: అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడులకను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ […]
Pakistan does not Deserve to be called Islam said by Asaduddin: పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దాడుల విషయంలో పాక్ మజాక్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని […]
Cracker Banned in Hyderabad amid India – Pakistan War: భారత్- పాక్ మధ్య జరుగుతున్న దాడులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, పబ్లిక్ ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతి భద్రతలు కాపాడేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు కీలక అలర్ట్ ఇచ్చారు. సిటీ పరిధిలో బాణసంచా కాల్చడంపై […]
Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని షేక్పేటలో ఏపీఏహెచ్సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]
Accident on the Hyderabad Outer Ring Road: పెద్దఅంబర్పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టిగా, మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరొకరిని మంటల […]
Operation Kagar is on Hold amid Operation Sindoor: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్పై ‘ఆపరేషన్ సిందూర్‘ ఎఫెక్ట్ పడింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మావోల ఏరివేతకు కర్రెగుట్టను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోల వేటకు బ్రేక్ పడింది. […]