Home / Telangana
State Election Commission key decision to Local Body Elections: తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనతో […]
Telangana Congress resolution on caste census in assembly: కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్కు కౌంటర్ ఎలా ఇవ్వాలి..? బీసీ వర్గాలకు ఎలా దగ్గర కావాలనే దానిపై బీఆర్ఎస్ బీసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార-విపక్షాల మధ్య బీసీ పోరు మొదలైంది. బీసీలకు మేం అది చేశాం…ఇది చేశామని […]
Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన […]
TGPSC Groups 1 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలనను కొనసాగిస్తోంది. వారం, పది రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. తగ్గిన పోటీ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు […]
Big Shock For Chicken Lovers: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు… కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ […]
CM Revanth Reddy Key Comments in CLP Meeting: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కులగణన, వర్గీకరణపై చర్చ.. ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల […]
Mini Medaram Jatara Begins From February 12th: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పున:దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుండగా, మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం.. ఈ నెల 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు పాటు మినీ మేడారం జాతర జరగనుండగా, బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ […]
Minister Tummala Nageswara Rao Said Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు జమను రాష్ట్ర ప్రభుత్వం తికిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశర్వరావు వెల్లడించారు. ఈ మేరకు తొలుత ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.
Hyderabad Wall Collaed Three Members Died: హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో ఓ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో దశరథ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు. కాగా, ఎల్బీ నగర్లో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సెల్లార్ కోసం […]
Telangana Government Approves SC Sub Classification: కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికకు రేవంత్ రెడ్డి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల మీద లోతైన చర్చ జరిగింది. అనంతరం ఈ రెండు అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చను నిర్వహించింది. ఈ క్రమంలో విపక్షాల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. దీంతో బీసీ కులగణన, […]