Home / Telangana
BRS Working President KTR : కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ప్రధానికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాలని కోరారు. ఆ 400 ఎకరాల భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సెంట్రల్ […]
Liquor Prices Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్. త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే బీర్లపై 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. త్వరలోనే అన్నింటిపై ధరలు పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ప్రధానంగా రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం మద్యం ధరలు […]
Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ లేఔట్లో సహస్ర మహేష్ అపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన […]
Telangana High Court big shock to TGPSC Key Orders On Group-1 Recruitments: టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాలను నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రూప్-1 నియామకాల విషయంలో విచారణ ముగిసే వరకు గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకూడదని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలెక్ట […]
Hyderabad Metro : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసి పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండషన్ తన పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలను నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు […]
Hyderabad Metro charges Hike: హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్. త్వరలోనే మెట్రో ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ నష్టాల్లో కొనసాగుతోందని, మెట్రో నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో రైలు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఛార్జీలు పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర పెంచాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని సమాచారం. హైదరాబాద్ మెట్రో రైలు 2017 నుంచి ఈ ఏడాది ఆర్థిక […]
National Herald CASE : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. గన్పార్క్ నుంచి బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తంచేశారు. ధర్నాలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, […]
KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశం తరహాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని స్పష్టం చేశారు. […]
ED officers’ searches : హైదరాబాద్లో గురువారం రెండోరోజూ కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ డైరెక్టర్ల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర సురానాతోపాటు సాయి సూర్య డైవలపర్స్ సతీశ్ ఇంట్లో పెద్దమొత్తం నగదు పట్టుబడినట్లు తెలుస్తున్నది. పలు షెల్ కంపెనీలు ఏర్పాటు.. సురానా ఇండస్ట్రీస్ ఎండీ పలు షెల్ […]
Gachibowli police Notices to Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర పర్యాటక శాక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ఓ ఫేక్ పోస్టును రీ ట్వీట్ చేసింది. దీంతో ఆమెకు ఈనెల 12న పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంపై గత కొంతకాలంగా వివాదం చోటుచేసుకుంటుంది. ఈ తరుణంలో కొంతమంది ఏఐ […]