Home / Telangana
BRS Working President KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. ఫోరమ్ ఈ నెల 20,21 తేదీల్లో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుంది. ‘భారత అభివృద్ధికి ఫ్రంటీయర్ టెక్నాలజీస్’ అనే అంశంపై ఈ సంవత్సరం ఫోరమ్ దృష్టిసారించింది. భారత్లో సాంకేతికత, ఇన్నోవేషన్, సస్టైనబిలటీని కలగలిపి ముందుకెళ్లే అంశాలపై చర్చ జరగనుంది. తన విలువైన అభిప్రాయాలను తెలియజేసేందుకు రావాలని కేటీఆర్కు […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మొన్నటి వరకు వర్షాల జాడలేక ఎండలు ఠారెత్తించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోయారు. తాజాగా వాతావరణం మారిపోయింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. నైరుతి రుతుపవనాల కదలిక, అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు […]
Road Accident in Narayanapet: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం బొందల్ కుంట- జక్లేర్ గ్రామల సమీపంలో 167వ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురిని రాయచూర్ కి, మిగిలిన వారిని మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి […]
Schools Re Open in Telangana: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఇవాళ్టి నుంచి స్కూళ్లు ప్రారంభంకానుండటంతో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో సర్కార్లు, ప్రైవేట్ కలిపి మొత్తం 41,354 స్కూళ్లు ఉండగా, వాటిలో 61.99 లక్షల మంది […]
Telangana Ministers Portfolio: రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య అభివృద్ధి శాఖలతోపాటు క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను కేటాయించారు. ఇక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామికి ముఖ్యమైన గనులు, జియాలజీ, ఫ్యాక్టరీలు, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖలను కేటాయించారు. ఈ […]
Irrigation Department EE Sridhar : కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతడి బంధువుల నివాసల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించారు. తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ప్లాట్, కరీంనగర్లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మూడు ఇండిపెండెంట్ ఇండ్లు, అతడికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. […]
Minister Uttam kumarreddy : శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం పనుల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. మిగిలిన 9కిలోమీటర్ల సొరంగం పనులు రెండేళ్లలో పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బుధవారం రక్షణ మంత్రిత్వశాఖతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడానికి సహకారం కావాలని కోరారు. దానికి అంగీకరించినట్లు చెప్పారు. శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున హెలికాప్టర్ సర్వే […]
Telangana Government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాస్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డీఈవోలకు […]
Telangana High Court : గ్రూప్-1పై దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్-1 మెయిన్స్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై ఇవాళ ధర్మాసనంలో విచారణ జరిగింది. పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకణంలో అక్రమాలు జరిగాయని పిటిషన్దారులు పేర్కొన్నారు. గత నెల అభ్యర్థుల పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. పునఃమూల్యాంకనం లేదా మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. దీనికి సమాధానంగా నిపుణులతో […]
Union Minister Ashwini Vaishnav : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రెండు ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్, కర్ణాటక, ఏపీలోని ఏడు జిల్లాలను కవర్ చేసే రైల్వేలైన్ డబ్లింగ్కు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేలైన్ డబ్లింగ్కు […]