Home / Telangana
World beauties visited Nagarjuna Sagar: ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది ప్రపంచ సుందరీమణులు సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని సాగర్ను సందర్శించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలను వీక్షించారు. సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రత్యేక ఫొటో షూట్లో పాల్గొన్నారు. సాగర్లో సుమారు 4 గంటల పాటు పర్యటించారు. మంగళవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు చార్మినార్ […]
Chandrababu Naidu, Revanth Reddy Reacts on Virat Kohli’s Test Retirement: టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల ముఖ్యముంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు స్పందించారు. విరాట్ నాయకత్వ లక్షణాలు లక్షల మందికి స్ఫూర్తిని ఇచ్చాయని వారు కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కోహ్లీ దేశానికే గర్వకారణం : సీఎం చంద్రబాబు టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ రిటైర్మెంట్తో భారత్ […]
4 Days Rain expected to Telangana State: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, […]
Former Prime Minister PV statue in Delhi: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కీలక ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయమే తరువాయిగా మారింది. తెలంగాణ భవన్లో విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు ఢిల్లోని […]
CM Revanth Reddy key statements on Telangana Development and Employment: ఐటీలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. రాజీవ్ యువవికాసం ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. […]
Telangana EAPCET Results Out Now: తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కాగా, ఈ సారి విద్యార్థులు దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఫలితాలను పంపించారు. మార్కులతో పాటు ర్యాంకులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించనున్నారు. విద్యార్థుల నంబర్కు పంపడం ఇదే తొలిసారి. సబ్జెక్ట్ల వారీగా తెలుసుకునేందుకు ఈ లింక్ https://eapcet.tgche.ac.in/ క్లిక్ చేయండి. ఇంజినీరింగ్ విభాగంలో టాపర్గా ఏపీకి చెందిన భరత్ […]
Telangana EAPCET 2025 Results Out: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేడు ఎప్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పొందేందుకు నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలను కాసేపట్లలో విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం https://eapcet.tgche.ac.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. […]
ICET 2025 Application Deadline Extended May 15th: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఐసెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఐసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించడంతో చాలా మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫె సర్ అలువాల రవి ప్రకటన విడుదల చేశారు. ఈ […]
Rain Expected in Telangana for Next Three Days: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. […]
Miss World 2025 @Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి […]