Home / Telangana
Mala Mahanadu calls for Telangana bandh on Feb 14th: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేపు బంద్ కొనసాగనుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ […]
Desecration in Hyderabad Hanuman Temple: హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలోని టప్పాచబుత్ర హనుమాన్ టెంపుల్లో అపచారం జరిగింది. హనుమాన్ ఆలయంలో కొంతమంది దుండగులు శివ లింగం వెనుక మాంసం పడేశారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడ పడిఉన్న మాంసం చూసి కంగుతిన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం వివరాలు సేకరిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆగ్రహం […]
Huge drop in Chicken Price due to Bird Flu Effect in Telugu States: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందగా.. మరిన్ని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం తెలంగాణలోనూ వ్యాపిస్తోంది. అయితే బర్డ్ ఫ్లూ భయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. […]
KCR Key Comments on MLAs Who Changed Party: తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక తప్పదని, ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చింతమడకలోని ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేతల […]
Rahul Gandhi Telangana Tour Schedule Cancelled: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. అయితే తొలుత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్నట్లు తెలిపారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హనుమకొండకు వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాత్రి 7.30 గంటలకు ఆయన రైలు […]
CM Revanth Reddy Announced Free Sand To Indiramma Houses Scheme: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు […]
Chilkur Balaji Temple Head Priest Rangarajan Attacked by Some People: తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు పలువురు ఖండించారు. ఆయనపై దాడి దురదృష్టకరమని అన్నారు. ఈ దాడి వ్యక్తిపై చేసినట్లు కాదని, ధర్మరక్షణపై చోటుచేసుకున్న దాడిగా పరిగణించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఒక […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]
Kadiyam Srihari Press Meet in Hanumakonda about by-elections: ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న తీర్పు రాబోతుందని చెప్పారు. ఆదివారం హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పును తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అందులో వెనక్కి పోయేది లేదని, వేరే ఆలోచన కూడా తనకు లేదన్నారు. బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు.. […]
Woman dies of Guillain-Barre Syndrome in Telangana: మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నది. వ్యాధిబారిన పడిన 25 ఏండ్ల మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన వివాహిత జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఆమెకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించడంతో ఆదివారం […]