Home / Telangana
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లికి వెళ్లిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఐదు సార్లు విచారించారు. దాదాపు 40 గంటల పాటు ప్రశ్నించినా పూర్తి […]
Yashoda Hospital: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా ఇటీవలే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. కాగా డాక్టర్ల సూచనతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్టు సమాచారం. ఇటీవలే కేసీఆర్ కు షుగర్, సోడియం లెవల్స్ లో తేడాలు రావడంతో చికిత్స […]
Daughter Killed Father: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలతో తండ్రి, తల్లి, కూతురు అనే తేడాలు లేకుండా ప్రాణాలు తీయడానికి కూడా దిగజారుతున్నారు. రానున్న రోజుల్లో సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనే భయం కూడా ఎక్కువ అవుతుంది. అయితే తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా కన్న తండ్రినే కడతేర్చింది ఓ కూతురు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పరిధిలో […]
Weather Update: అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే తెలంగాణలో దట్టమైన మేఘాలతో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ఏపీలో విశాఖపట్నం, శ్రీకాకుళం, […]
5 Dead for Adulterated Toddy in Hyderabad: హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మృతులను సీహెచ్ బొజ్జయ్య, కలగళ్ల సీతారాం, చౌదరిమెట్టు స్వరూప, నారాయణ, మౌనికగా నిర్ధరించారు. మరోవైపు ఘటనలో బాధితుల సంఖ్య మంగళవారం సాయంత్రానికి 15 మంది కాగా, బుధవారానికి 31కి చేరింది. మొదట కల్తీ కల్లు ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. […]
Minister Uttam Kumar Reddy Power Point Presentation on Krishna Waters: మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ అనుబంధం ఎలాంటిదైనా తెలంగాణకు తీరని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్కు ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కారు వాదించి ఉంటే హైదరాబాద్కు తాగునీరు సాధించేవాళ్లమన్నారు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్కు సీఎం రేవంత్ హాజరై మాట్లాడారు. […]
Union Minister JP Nadda on Urea shortage in Telangana: యూరియా కోటా పెంచాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. తెలంగాణ అవసరాల మేరకు ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీచేశారు. యూరియాను సాగేతరాలకు మళ్లించకుండా చూడాలని ఆదేశించారు. అన్ని జిల్లాలకు యూరియా పంపిణీ చేసేలా […]
Telangana New Ration Cards: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేలా కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో అర్హులైనా వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా వారికి త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకున్న వాటిని అధికారులు పరిశీలించి తర్వాత అర్హత […]
Minister Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా, ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా టెన్త్ చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ స్వయంగా సైకిళ్లను అందజేస్తున్నారు. ఇవాళ కరీంనగర్ టౌన్ విద్యార్థులకు అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక […]
Telangana Governement introducing Adhinethri workshop for Women: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణలో అధినేత్రి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. చట్ట సభల్లో మహిళలకు సీట్లు పెరగనున్న సందర్భంగా కింది స్థాయి నుంచి మహిళ నాయకులకు నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి వారిని ఒక గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే […]