Home / Telangana
CM Revanth Reddy Introduced Caste Census Servey in Telangana Assembly Session: కులగణన, ఎస్సీ వర్గీవరణ నివేదికలపై తీర్మానానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ రెండు నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ మేరకు కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని, రాష్ట్ర […]
Telangana Cabinet Meeting Ended: సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ 2 గంటలపాటు సాగింది. అయితే ఆమోదం తెలిపిన ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్లో భాగంగా […]
BJP Announces District Presidents for 27 Districts in Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు 27 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. జిల్లా రిటర్నింగ్ అధికారి ద్వారా కొత్త అధ్యక్షుడికి సమాచారం అందించారు. అయితే ఉదయం వాట్సప్ ద్వారా నూతన అధ్యక్షులకు జిల్లా రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను పంపించారు. కాగా, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించింది. మధ్యాహ్నం 3 గంటల […]
Telangana CM Revanth Reddy concludes successful Davos trip with record investments: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తైంది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మూడు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. కాగా, పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం […]
High Tension In Patancheru Congress Leaders Protest Against MLA Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంపు ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు ఆ […]
Aarogyasri Services Stopped In Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల్ని బీమా పరిధిలోకి తీసుకురావటం, తమకు చెల్లించాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిల చెల్లింపులు జరగకపోవటంతో ఇక.. వైద్యం అందించలేమంటూ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఇటు.. తెలంగాణలోనూ రూ. 1000 కోట్ల పెండింగ్ బిల్లుల అంశం కారణంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే, ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రులు నిస్సహాయ స్థితిలో […]
Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రైతు భరోసాపై గురువారం క్యాబినెట్ సబ్ కమిటీ […]
Telangana high expectations from Union Budget 2025-26: వచ్చే ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిరుటి వార్షిక పద్దులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం ఈసారైనా న్యాయమైనా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు సేవల విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు కావాలంటూ ఇప్పటికే సీఎం, […]
TFI Meets Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల పుష్ప-2 సినిమా బెనిపిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం ఉదయం తెలంగాణ ప్రభుత్వంతో దిల్ రాజ్ నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట […]
Heavy Rain Alert telugu states: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు నుంచి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 30 నుంచి 40 […]