Home / Telangana
Kapilavai Dileep Kumar Resigns to Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో పార్టీలో చేశాడు. పార్టీలో చేరిన దిలీప్ కుమార్ను రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దిలీప్ కుమార్ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా పని చేశారు. కొద్దిరోజుల తర్వాత కేసీఆర్తో […]
Threats calls to Senior actress Vijayashanti and her husband: నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల కింద చంద్రకిరణ్రెడ్డి తమను సంప్రదించి, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా తనను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించారు. చంద్రకిరణ్రెడ్డి తమతో […]
Padma Shri Vanajeevi Ramaiah Passed away at age of 85: పర్యావరణ హితుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మొక్కలను అమితంగా ప్రేమించే రామయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వనజీవి రామయ్య.. కోటి మొక్కలు వాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో […]
Revanth Reddy : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో ఫేజ్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొత్త ప్రణాళిక సిద్ధం […]
Telangana Tet Notification : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30 వరకు మధ్య టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు సంగతి తేలిన తర్వాతే తెలంగాణలో పెద్దసంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమైంది. […]
TPCC Chief Mahesh Kumar Goud : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని […]
MP Dharmapuri Arvind : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎంను మార్చాలని అధిష్ఠానం ఆలోచిస్తోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం అయ్యే అన్ని అర్హతలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూళ్లు చేయడం చేతకాదన్నారు. అందుకే అధిష్ఠానం వెనకడుగు వేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూళ్లకు […]
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు విషయంలో కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, […]
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కారు ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. ప్రజాపాలనలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూమిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందన్నారు. 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చెబుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక రూ.10 వేల కోట్ల కుంభకోణం ఉందన్నారు. కుంభకోణానికి […]
Government Report to Empowered Committee on Kancha Gachibowli: హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఎంపవర్డ్ కమిటీతో తాజ్కృష్ణలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేసింది. ఈ మేరకు కమిటీకి రాష్ట్ర సర్కార్ నివేదిక సమర్పించింది. ఎంపవర్డ్ కమిటీని సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులు కలిశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హెచ్సీయూ భూవివాదం, ఇప్పటివరకు జరిగిన అంశాలపై […]