Home / PM Narendra Modi
Heeraben Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. తన తల్లి తుదిశ్వాస విడచిన్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ […]
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మోదీ చిన్న తమ్ముడైన ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు గాయపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో చోటు చేసుకున్నట్ల సమాచారం అందుతుంది. మైసూరు నుంచి చామరాజనగర, బందీపురాకు కారులో వెళుతుండగా.. కడకోల సమీపంలో మధ్యాహ్నం 1.30 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ (70), ఆయన కుమారుడు మెహుల్ […]
దేశంలోని పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించింది.
రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అహ్మదాబాద్లో గురువారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇది 50 కి.మీ., పాటు సాగింది. ఇది బహుశా భారతదేశంలోనే అత్యంత పొడవైనది. ఇది 14 విధానసభ స్థానాల గుండా సాగింది
ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలో ఈ -కోర్ట్ ప్రాజెక్ట్ కింద పలు కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించారు.
ప్రధాని మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, డోనీ పోలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ను అంకితం చేశారు. ఫిబ్రవరి 2019లో ఆయన విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్పోర్ట్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్లో విజయవంతంగా ప్రయోగించబడింది.